Friday, April 26, 2024

దేశంలో కొత్తగా 2841 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

India Reports 2563 new corona cases

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 2841 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా తొమ్మిది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4.31 కోట్ల మందికి కరోనా వైరస్ సోకగా 5.24 లక్షల మంది చనిపోయారు. కరోనా నుంచి 4.25 మంది కోట్ల కోలుకోగా 18 వేల మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో ఇప్పటి వరకు 190 కోట్లకు పైగా డోసులు పంపిణి చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News