Friday, April 26, 2024

గత 24 గంటల్లో భారత్‌లో 127 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Covid-19

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో 3,277 కోవిడ్-19 కేసులు, 127 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా కేసులు 62,939కు పెరిగింది. వీటిలో 41,472 యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 19,358 మంది బాధితులు కోలుకుని నయమయ్యారు. ఇండియాలో 2,109 మరణాలు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 మహమ్మారి విజృంభణ చేస్తోంది.

3277 covid 19 cases 127 deaths in india

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News