Friday, April 26, 2024

ఢిల్లీ నుంచి వచ్చిన 37 మందిని నేచర్ క్యూర్ సెంటర్ కు తరలింపు..

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ఢిల్లీ జమత్ నుంచి నగరానికి చేరుకున్న 37 మందిని కరోనా పరీక్షల కోసం బేగంపేట్ నేచర్ క్యూర్ సెంటర్ కు తరలించారు. వీరిలో 13 మంది ఢిల్లీ వాసులు కాగా, 24 మంది హైదరాబాద్ కు చెందినవారుగా గుర్తించారు. మరోవైపు, నల్గొండ జిల్లాలోని నార్కట్ పల్లిలో 17 మంది బర్మా దేశస్తులను అధికారులు గుర్తించారు. డీఎంఆండ్ హెచ్ వొ ఆధ్వర్యంలో వారికి వైద్య పరక్షలు నిర్వహించేందుకు హైదరాబాద్ తరలించాలని అధికారులు ఆదేశించారు.

37 men rushed to Nature Cure Center return from Delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News