Saturday, April 27, 2024

భీమ్ ఆర్మీచీఫ్‌పై కాల్పుల ఘటన: నలుగురి అరెస్టు..

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై కాల్పుల ఘటనకు సంబంధించి శనివారం నలుగురిని అరెస్టు చేశారు. హర్యానాలోని అంబాలాలో వీరిని యుపి పోలీసుల సమన్వయంతో హర్యానా ఎస్‌టిఎఫ్ అదుపులోకి తీసుకుంది. వీరిని యుపికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.నలుగురిని హర్యానాలో అరెస్టు చేసినట్లు విచారణకు సహారాన్‌పూర్‌కు తరలిస్తున్నట్లు అక్కడి ఎస్‌ఎస్‌పి డాక్టర్ విపిన్ టాడా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News