Monday, May 6, 2024

ఇజ్రాయోల్‌లో కూలిన పైకప్పు: 44 మంది మృతి

- Advertisement -
- Advertisement -

44 Members dead in Stampede At Israel

 

మెరోన్: ఉత్తర ఇజ్రాయోల్‌లోని మౌంట్‌మెరోన్ వద్ద పైకప్పు కూలిపోయింది.  దీంతో భక్తులు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగి 44 మంది మృతి చెందగా వంద మందిపైగా గాయపడ్డారు. యూదుల పండుగ లాగ్‌బౌమర్ సందర్భంగా వేలాది మంది భక్తులు ప్రార్థనలు చేస్తుండగా పైకప్పు కూలింది. దీంతో భక్తులు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో 44 మంది మృత్యువాతపడ్డారు. గాయపడిన వంది మందిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News