Friday, May 17, 2024

కూలిన ఐదు అంతస్థుల భవనం: ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

5 Members dead in building collapsed in Ulhasnagar

ముంబై : మహారాష్ట్రలోని థానే ప్రాంతం ఉల్లాస్ నగర్ లో నెహ్రూచౌక్ వద్ద ఐదు అంతస్థుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మృత్యువాతపడ్డారు. మరో ఐదుగురు శిథిలాల కింద చిక్కుకున్నారు. మున్సిపల్ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి పది గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News