Friday, April 26, 2024

ఎపిలో కొత్తగా 693 కరోనా కేసులు…

- Advertisement -
- Advertisement -

2974 new covid-19 cases reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గుమఖం పడడంలేదు. దాదాపుగా ప్రతీరోజూ 500 పైగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 693 కరోనా పాజిటీవ్ కేసులు నమోదుకాగా ఆరుగురు మృత్యువాతపడ్డారు. శుక్రవారం కరోనా నుంచి 927 మంది కోలుకున్నారని ఎపి వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసులు సంఖ్య 20,55,999 చేరుకోగా 14242 మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 2033447 కోలుకోగా ప్రస్తుతం 8310 మంది చికిత్స తీసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News