- Advertisement -
జిహెచ్ఎంసి పరిధిలో 76, జిల్లాల్లో 639 పాజిటివ్లు
6,34,605కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 715 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 76 మంది ఉండగా ఆదిలాబాద్లో 2, భద్రాద్రి 39, జగిత్యాల 25, జనగామ 9, భూపాలపల్లి 13, గద్వాల 6, కరీంనగర్ 52 ,ఖమ్మం 68, ఆసిఫాబాద్ 4, మహబూబ్నగర్ 5, మహబూబాబాద్ 17, మంచిర్యాల 45, మెదక్ 4, మేడ్చల్ మల్కాజ్గిరి 27, ములుగు 12, నాగర్కర్నూల్ 6, నల్గొండ 54, నిజామాబాద్ 10, పెద్దపల్లి 41, సిరిసిల్లా 18, రంగారెడ్డి 31, సంగారెడ్డి 7, సిద్ధిపేట 21, సూర్యాపేట్ 29,వికారాబాద్ 2, వనపర్తి 7, వరంగల్ రూరల్ 13, వరంగల్ అర్బన్ 49, యాదాద్రిలో మరో 16 మందికి వైరస్ సోకింది. అంతేగాక వైరస్ దాడిలో మరో నలుగురు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 6,35,320కి చేరగా, డిశ్చార్జ్ల సంఖ్య 6,21,541కి చేరింది.
715 new corona cases reported in telangana
- Advertisement -