Sunday, May 12, 2024

తెలుగు అకాడమీ నిధులు గోల్‌మాల్‌

- Advertisement -
- Advertisement -

 

 

హైదరాబాద్: తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌పై మరో ఫిర్యాదు అందింది. సంతోష్ నగర్ యూనియన్ బ్యాంక్ నుంచి 8 కోట్ల రూపాయలు మాయం చేశారు. తెలుగు అకాడమీ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తెలుగు అకాడమీ నిధులు రూ.51 కోట్ల నిధులు గోల్‌మాల్ అయ్యాయి. కార్వాన్, సంతోష్‌నగర్ యూనియన్ బ్యాంకుల నుంచి నిధులు మాయం చేశారు. బ్యాంక్ మేనేజర్‌తో పాటు అకాడమీ అధికారుల హస్తం ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యూనియన్ బ్యాంక్ మేనేజర్‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News