- Advertisement -
చింతలమనేపల్లి: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమనేపల్లి మండలం కోయపల్లి రేవు దగ్గర సోమవారం పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రాణహిత నదిలో నాటు పడవ బోల్తాపడడంతో మహిళ మృతి చెందింది. గజ ఈతగాళ్లు ఐదుగురిని సురక్షితంగా బయటకు తీశారు.
- Advertisement -