Saturday, April 27, 2024

సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి: భగవత్

- Advertisement -
- Advertisement -

Alert in cyber crimes by CP Mahesh Bhagawath

 

హైదరాబాద్: సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని రాచకొండ సిపి మహేష్ భగవత్ తెలిపాడు. సోషల్ మీడియాలో పరిచయం పెంచుకొని సైబర్ నేరస్తులు మోసాలకు పాల్పడుతున్నారు. లైబీరియా, ఘన, నైజీరియాకు చెందిన ఐదుగురు సైబర్ నేరస్తులను అరెస్ట్ చేశారు. ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో నిందితులను అరెస్ట్ చేశామన్నారు. సోషల్ మీడియాలో ప్రొఫైల్స్ చూసి మోసపోవద్దన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News