Home Search
కరోనా పాజిటీవ్ కేసులు - search results
If you're not happy with the results, please do another search
దేశంలో కొత్తగా 636 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు..
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 636 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో సోమవారం ఉదయం 8 గంటల వరకు దేశంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 4,394కి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది....
కొత్తగా 6,987 కరోనా పాజిటీవ్ కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులు మళ్లీ తగ్గముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 6,987 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది....
ఎపిలో కొత్తగా 10,418 కరోనా పాజిటీవ్ కేసులు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. దీంతో రాష్ట్రంలో ప్రతీరోజు 8 నుంచి 10వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 71,692మందికి పరీక్షలు చేయగా.. కొత్తగా 10,418...
తెలంగాణలో పెరుగుతున్న కరోనా పాజిటీవ్ కేసులు..
హైదరాబాద్: తెలంగాణలో రోజురోజుకు మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) విజృంభిస్తోంది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సోమవారం మధ్యాహ్నం 1 గంటల వరకు రాష్ట్రంలో కొత్తగా మరో 69 కరోనా...
తెలంగాణలో మరో 7 కరోనా పాజిటీవ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణలో మరో ఏడు కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ.. ఈరోజు మరో 35 మంది కరోనా నుంచి కోలుకొని...
సూర్యాపేటలో ఆరు కరోనా పాజిటీవ్ కేసులు..
సూర్యాపేట: జిల్లాలో సోమవారం 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాలోని నాగారం మండలం వర్ధమానుకోట గ్రామానికి చెందిన ఆరుగురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఆయన...
దేశంలో 724కు చేరిన కరోనా పాజిటీవ్ కేసులు..
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ సోకి దేశంలో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందినట్లు తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం 724 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని,...
ఎపిలో విజృంభిస్తున్న కరోనా: కొత్తగా 1730 పాజిటీవ్ కేసులు.. 5మంది మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రతిరోజూ వెయ్యికి పైగా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. ఎపిలో గడిచిన 24 గంటల్లో 31,072 శాంపిళ్లను పరీక్షించగా.. కొత్తగా 1730 కరోనా...
కరోనా రెండో దశ: ఎపిలో 997 పాజిటీవ్ కేసులు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ విజృంభిస్తుంది. దీంతో ప్రతిరోజు ఎపిలో దాదాపు వెయ్యి పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో ఎపిలో కొత్తగా 997 మందికి కరోనా నిర్దారణ...
ఎపిలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా 2,918 పాజిటీవ్ కేసులు
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటీవ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఎపిలో గడిచిన 24 గంటల్లో 61,330 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 2,918 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,86,050కు...
దేశంలో కరోనా ఉగ్రరూపం.. 5 లక్షలు దాటిన పాజిటీవ్ కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్లో కొత్తగా 18,552 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, 384 మంది కరోనాతో మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ...
దేశంలో కరోనా విలయతాండవం.. ఒక్క రోజే 6,767 పాజిటీవ్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. మొదట్లో వందలల్లో కేసులు నమోదు కాగా, ఇప్పడు వేలల్లో కేసులు బయటపడుతున్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఏకంగా 6,767 కరోనా పాజిటీవ్...
దేశ రాజధాని ఢిల్లీలో విజృంభిస్తున్న కరోనా.. పదివేలకు చేరువలో పాజిటీవ్ కేసులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 422 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాగా, 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్యశాఖ...
ముంబైలో కరోనా విలయతాండవం.. మహారాష్ట్రలో 2వేలకు చేరువగా పాజిటీవ్ కేసులు
ముంబయి: మహారాష్ట్రలో మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) విలయతాండవం చేస్తోంది. ఎంతలా అంటే..దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాలల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది.ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 1982 కరోనా కేసులు నమోదు...
నిజామాబాద్ లో కరోనా కలకలం.. 47 పాజిటీవ్ కేసులు నమోదు
నిజామాబాద్: జిల్లాలో గురువారం మరో ఎనిమిది కొత్త కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. దీంతో జిల్లాలో మొత్తం 47 కరోనా కేసులు నమోదైనట్లు ఆయన వెల్లడించారు. జిల్లా...
దేశంలో విస్తరిస్తున్న జెఎన్1 వేరియంట్.. పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా కొత్త వేరియంట్ జెఎన్1 విస్తరిస్తోంది. దీంతో రోజురోజుకూ కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 656 కొత్త పాజిటీవ్ కేసులు బయటపడ్డాయి. ఇందులో కేరళ, కర్నాటక...
దేశంలో మరో 552 కరోనా కేసులు నమోదు..
ఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 552 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాగాజా మరో ఆరుగురు బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా మృతుల...
గడిచిన 24 గంటల్లో 3,720 కేసులు నమోదు..
న్యూఢిల్లీ: గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,720 కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా 20మంది ప్రాణాలు కోల్పోగా.. 7,698 మంది...
దేశంలో కొత్తగా 114 కరోనా కేసులు నమోదు..
దేశంలో గడిచిన 24 గంటల్లో 74,320 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 114 మందికి పాజిటివ్గా తేలిందని సోమవారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా...
దేశంలో కొత్తగా వెయ్యి లోపే కరోనా కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటీవ్ కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 862 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 196 రోజుల తర్వాత కొత్త కేసులు...