Home Search
కరోనా పాజిటీవ్ కేసులు - search results
If you're not happy with the results, please do another search
రేపటి నుంచి ఇంటింటికి ఫీవర్ సర్వే: హరీశ్ రావు
హైదరాబాద్: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రేపటి నుంచి రాష్ట్రమంతటా ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి హరీశ్...
24 గంటల్లో కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ..
న్యూఢిల్లీ: భారత్లో మహమ్మారి కరోనా వైరస్ ఉధృతి తీవ్రత కాస్త తగ్గింది. దేశంలో ప్రతి రోజూ 40వేలకు పైగా నమోదయ్యే పాజిటీవ్ కేసులు తగ్గాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 39,070...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా..
హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. స్పీకర్ కార్యాలయ సిబ్బందితోపాటు అసెంబ్లీలో సిబ్బందిలో చాలా మందికి కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయ్యింది. దీంతో సభ నిర్వహణపై అన్ని పార్టీల నేతలతో స్పీకర్ పోచారం...
ఎపిలో మరో 88మంది మృతి..
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మహమ్మారి కరోనా వైరస్ రోజురోజుకు తీవ్రస్థాయిలో విజృంభిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువైంది. గడిచిన 24 గంటల్లో ఎపిలో మొత్తం 70,068 శాంపిళ్లను పరీక్షించగా.....
వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి ఈటల సమీక్ష..
హైదరాబాద్ః రాష్ట్రంలో కరోనా వైరస్ పరిసితులపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. వైద్య పరికాల కొరత లేకుండా చూడాలని మంత్రి ఈటల అధికారులను ఆదేశించారు. టిమ్స్,...
మూడునాలుగు రోజుల్లో లాక్డౌన్పై నిర్ణయం: కెసిఆర్
హైదరాబాద్ః తెలంగాణలో మహమ్మారి కరోనా పాజిటీవ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. నగరంలో మళ్లీ లాక్డౌన్ విధించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. జిహెచ్ఎంసి పరిధిలో కొన్ని రోజులపాటు...
యుఎఇ నుంచి భారత్కు 7 టన్నుల వైద్యావసరాలు
న్యూఢిల్లీ: కరోనా పై పోరులో భారత్కు సహాయంగా ఏడు టన్నుల వైద్యావసరాలను అరబ్ ఎమిరేట్స్(యుఎఇ) శనివారం పంపింది. దాదాపు 7000 మంది డాక్టర్లకు సహాయపడడానికి వీలుగా విమానం ద్వారా ఈ సరఫరా జరిగినట్టు...
సిపి సజ్జనార్ వార్నింగ్.. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వస్తే..
రంగారెడ్డి: తెలంగాణలో మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) పాజిటీవ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని పోలీసులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పోలీసులు లాక్...
14 రోజుల హోంక్వారంటైన్ ఇకనుంచి 28 రోజులు..
హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19)నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు 14 రోజులున్న హోంక్వారంటైన్ ను ఇకనుంచి 28 రోజులకు పెంచింది. ప్రైమరీ కాంటాక్టులకు మాత్రమే కరోనా...
21 రోజుల లాక్ డౌన్: భార్యభర్తల కష్టానికి దక్కిన ఫలితం..
మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) కారణంగా మొదట విధించిన 21 రోజుల లాక్ డౌన్ కాలాన్ని ఓ జంట ఎంతో చక్కగా ఉపయోగించుకుంది. ఈ స్వీయ నిర్భందం తమకు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉండాలని...
ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభం: ఉద్దవ్ థాక్రే
హైదరాబాద్: మహారాష్ట్రలో మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) విలయతాండవం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభించేందుకు మహా ప్రభుత్వం అనుమతినచ్చింది. ఈనెల 20 నుంచి కొన్నింటికి సడలింపులు ఇవ్వాలనే కేంద్ర ప్రభుత్వం...
ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ ను పొడిగించిన ఒడిశా..
భువనేశ్వర్: కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుండడంతో లాక్ డౌన్ విషయంలో ఒడిసా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30వ తేదీ వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ ఉంటుందని ఒడిసా ముఖ్యమంత్రి...
ప్రభుత్వ సూచనలను తప్పనిసరిగా పాటించాలి: కెటిఆర్
హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి కరోనా(కోవిడ్-19)పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ సూచనలను తప్పనిసరిగా పాటించాలని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. దేశంలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో మార్చి 22, ఆదివారం(రేపు) ఉదయం...
గాంధీ ఆస్పత్రిలో మీడియాపై ఆంక్షలు..
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్(కోవిండ్19) అనుమానిత కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే కరోనా అనుమానితుల సంఖ్య 457కు పెరిగింది. మంగళవారం ఒక్కరోజే శంషాబాద్ ఎయిర్ పోర్టులో 42 అనుమానిత కేసులు నమోదయ్యాయి....
సస్పెన్షన్కు నిరసనగా గాంధీలో వైద్యుడి ఆత్మహత్యాయత్నం
మన తెలంగాణ / సికింద్రాబాద్ : తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ ఓ వైద్యుడు హల్చల్ చేసిన ఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్లోని గాంధీ ఆసుపత్రిలో జరిగింది. గాంధీ ఆసుపత్రిలో...