Home Search
కర్ణాటక ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
కర్ణాటక ప్రభుత్వంతో టయోటా కిర్లోస్కర్ మోటర్ అవగాహన ఒప్పందం
బెంగళూరు: “మేక్ ఇన్ ఇండియా” నిబద్ధతకు కట్టుబడి, “అందరికీ మాస్ హ్యాపీనెస్” తీసుకురావాలనే లక్ష్యంతో, టయోటా కిర్లోస్కర్ మోటర్ (TKM) ఈ రోజు కర్ణాటక ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం (MOU) పై...
కర్ణాటక ప్రభుత్వంతో టయోటా కిర్లోస్కర్ ఒప్పందం
బెంగళూరు : టయోటా కిర్లోస్కర్ మోటర్(టికెఎం) దేశంలో ప్రస్తుత కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. విస్తరణలో భాగంగా కర్ణాటక ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మసకాజు యోషిమురా సంతకాలు...
కర్ణాటకలో ‘లంచం.. మంచం ప్రభుత్వం’
మాజీ మంత్రి ప్రియాంక్ ఖర్గే వ్యాఖ్యలపై దుమారం
బెంగళూరు : కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలంటే యువకులు లంచం ఇవ్వాలని, యువతులైతే మరో రకంగా సహకరించాలని మాజీ మంత్రి , ఎమ్ఎల్ఎ ప్రియాంక్...
కర్ణాటకలో హుక్కాపై నిషేధం
బెంగళూరు: ప్రజారోగ్యాన్ని రక్షించేందుకు హుక్కా విక్రయాలు, వినియోగంపై రాష్ట్రవ్యాప్తంగా కర్ణాటక ప్రభుత్వం గురువారం నిషేధం విధించింది. కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా గురువారం...
కర్ణాటకలో 15 నుంచి 20 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ విజయం
చిత్రదుర్గ : రానున్న లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలో 15 నుంచి 20 స్థానాల్లో విజయం సాధించగలమని కాంగ్రెస్ అంచనా వేస్తున్నట్టు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆదివారం వెల్లడించారు. కర్ణాటకలో మొత్తం 28 లోక్సభ...
రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కర్ణాటక మంత్రి బోసురాజు
మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కర్ణాటక మంత్రి బోసు రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన మంత్రి బోసురాజు రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు. అనంతరం వారిద్దరూ పలు...
స్విచ్ వేస్తే వచ్చే కరెంటు కావాలా, కర్ణాటక కరెంట్ కావాలా?
స్విచ్ వేస్తే వచ్చే కరెంటు కావాలా? కర్ణాటక తరహా కరెంటు కావాలా? అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. కర్ణాటకలో రైతులు పడరాని కష్టాలు పడుతున్నారని ఆయన అన్నారు. జహీరాబాద్ లో జరిగిన...
డిసెంబర్ 3వ తేదీన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది
తెలంగాణలో బిజెపి పని అయిపోయింది
బిజెపి అభ్యర్థులకు డిపాజిట్లు రావు
మనతెలంగాణ/హైదరాబాద్: టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి రెండు నియోజకవర్గాల్లో గెలుస్తారని, ఈ నెల 30వ తేదీ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, డిసెంబర్ 3వ తేదీన...
కర్ణాటక మంత్రి పదవులపై ఆశావహుల అలజడి
మైసూరు : కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై అధికార వర్గాల్లోనే జోరుగా ఊహాగానాలు చెలరేగుతుండడంపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య బుధవారం స్పష్టం చేశారు. మంత్రిపదవులను ఆశించే నేతలు బహిరంగంగానే తమ ఆకాంక్షలను వెల్లడించారు....
కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు రూ.5 లక్షల జరిమానా
బెంగళూరు: పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణపై తీసుకునే చర్యలపైసమగ్ర నివేదిక సమర్పించడంలో విఫలమైనందుకు కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు రూ.5 లక్షల జరిమానా విధించింది. చీఫ్జస్టిస్ ప్రసన్న బి వరలే, జస్టిస్ క్రిష్ణ ఎస్ దీక్షిత్...
వైద్యంలో ప్రభుత్వం సూపర్ హిట్: హరీశ్ రావు
రంగారెడ్డి: కోట్లు పెట్టి టికెట్ కొనుక్కునే వాళ్ళు కాదు ప్రజాసేవ చేసే నాయకులను మనం గెలిపించుకోవాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఆదివారం జల్ పల్లి మున్సిపాలిటీలో...
హిమాచల్ కు ఒడిశా ప్రభుత్వం రూ.5 కోట్ల విరాళం
హిమాచల్ ప్రదేశ్: భారీ వర్షాల కారణంగా వేల కోట్ల ఆస్తినష్టంతోపాటు ప్రాణనష్టం కూడా సంభవించిన కారణంగా ఒడిశా ప్రభుత్వం రూ.5 కోట్ల విరాళాన్ని హిమాచల్ ప్రదేశ్కు బుధవారం పునరావాస కార్యక్రమాల కోసం అందజేసింది....
కర్ణాటకలో గృహలక్ష్మి పథకం ప్రారంభమైంది : ఉత్తమ్
హైదరాబాద్ : కర్ణాటక రాష్ట్రంలో గృహలక్ష్మి పథకం ప్రారంభమైందని కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కోటి మంది మహిళలకు నెలకి 2 వేలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తోందన్నారు. బుధవారం గాంధీభవన్లో...
ఉద్యోగుల ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించాలి
1,72,000 కుటుంబాలు సిపిఎస్తో మానసిక క్షోభను అనుభవిస్తున్నాయి
ప్రభుత్వం సిపిఎస్ను రద్దు చేసి ఉద్యోగులకు మేలు చేయాలి
సిపిఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ
మన తెలంగాణ/హైదరాబాద్: పందోమ్మిది సంవత్సరాలుగా 1,72,000 కుటుంబాలు సిపిఎస్ విధానంతో ఇబ్బందులకు...
ధరల నియంత్రణపై చేతులెత్తేసిన కేంద్ర ప్రభుత్వం
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కూరగాయలు మండిపోతున్నాయి. ధరల నియంత్రణలో నామమాత్రపు ప్రయత్నాలు కూడా చేయకుండానే కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. గత నాలుగు రోజులుగా మార్కెట్లలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. మ మునుపెన్నడూ లేని...
కర్ణాటక ఫలితమే తెలంగాణలో రాబోతుంది
సూర్యాపేట : కర్ణాటకలో వచ్చిన ఫలితమే తెలంగాణలో సునామీలా రాబోతుందని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 104వ రోజు సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం...
ధరల నియంత్రణపై చేతులెత్తేసిన కేంద్ర ప్రభుత్వం
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా కూరగాయలు మండిపోతున్నాయి. ధరల నియంత్రణలో నామమాత్రపు ప్రయత్నాలు కూడా చేయకుండానే కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. గత రెండు రోజులుగా మార్కెట్లలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. కిలో పచ్చి...
విద్యకు ప్రభుత్వం పెద్దపీట
కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రోహిత్రెడ్డి
తాండూరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్...
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆత్మహత్య చేసుకుంటా.. రాకపోతే నువ్వు సూసైడ్ చేసుకుంటావా?
రేవంత్రెడ్డికి జోగు రామన్న సవాల్
హైదరాబాద్ : పట్టపగలు ఓటుకు నోటు కేసులో దొరికిన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ప్రభుత్వంపై విమర్శలు చేసే నైతిక హక్కు లేదని, మరోసారి అమర్యాదగా వ్యాఖ్యలు చేస్తే...
కర్ణాటక వాటా జలాల కోసం మహా సిఎం షిండేకు సిద్ధరామయ్య లేఖ
బెంగళూరు: కర్ణాటక, మహారాష్ట్ర మధ్య జలాల పంపిణీ సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. వర్నా/కొయినా రిజర్వాయర్ నుంచి క్రిష్ణానదికి, ఉజ్జయిని రిజర్వాయర్ నుంచి భీమా నదికి తాగునీటి కోసం నీటిని విడిచిపెట్టాల్సిందిగా మహారాష్ట్ర...