Home Search
కర్ణాటక ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
కర్ణాటకలో హిజాబ్, హలాల్, లౌజిహాద్
‘ధనిక రాష్ర్టం అధ్వా న్న సూచికలు: కర్ణాటక నివేదిక’ అంటూ డెక్కన్ హెరాల్డ్ దినపత్రిక 2022 డిసెంబరు 7 తేదీన ఒక విశ్లేషణను ప్రచురించింది. దానిలో కొన్ని అంశాల సారం ఇలా ఉంది....
తెలంగాణ పథకాలను కర్ణాటకలో అమలు చేయాలి
ఆర్య,ఈడిగ రాష్ట్రీయ మహామండలి జాతీయ అధ్యక్షుడు ప్రాణవానందస్వామి
గీత కార్మికుల పక్షాన నిలిచింనందుకు రాష్ట్ర మంత్రులు కెటిఆర్, శ్రీనివాస్గౌడ్కు కృతజ్ఞతలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : కర్ణాటక గీత కార్మికుల పక్షాన సానుకూలంగా స్పందించినందుకు రాష్ట్ర మంత్రులు...
“పేసిఎం” పోస్టర్ ప్రచారంపై హోరెత్తిన కర్ణాటక అసెంబ్లీ
న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్
ఇదంతా తప్పుడు ప్రచారమని బీజేపీ వాదన
బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అవినీతికి పాల్పడుతున్నారంటూ రాజధాని బెంగళూరులో వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. డిజిటల్ చెల్లింపుల యాప్...
కర్ణాటక ప్రభుత్వ ప్రకటనలో నెహ్రూకు చోటివ్వ లేదు: సిద్దరామయ్య ధ్వజం
బెంగళూరు/న్యూఢిల్లీ: స్వాతంత్య్ర పోరాట యోధులకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వ పత్రికా అడ్వర్టైజ్మెంట్లో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూను చేర్చకపోవడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. బిజెపి చర్య దయనీయంగా వ్యాఖ్యానించింది. మాజీ ముఖ్యమంత్రి...
కర్ణాటకలో భారత తొలి సెమీ కండక్టర్ ప్లాంట్!
ఐఎస్ఎంసి నుంచి కర్ణాటకకు రూ. 23 వేల కోట్ల పెట్టుబడి
భారతదేశపు మొదటి సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ 1,500 కంటే ఎక్కువ ప్రత్యక్ష ఉద్యోగాలను, 10,000 పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా
బెంగళూరు: అంతర్జాతీయ సెమీకండక్టర్...
కర్ణాటక బిజెపికి అవినీతి మరక
హిందుత్వ’ ఎజెండాతో తిరిగి మరోసారి కర్ణాటకలో అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న కర్ణాటక బిజెపికి ఓ సీనియర్ మంత్రి కెఎస్ ఈశ్వరప్ప అవినీతి ఆరోపణలతో రాజీనామా చేయాల్సి రావడం కోలుకోలేని ఎదురు...
కర్ణాటక యథేచ్ఛ జలచౌర్యం
భూమి మీద ఉన్న అన్ని జీవులకు జలవనరులు అత్యంత ఆవశ్యకమైనవి. భూ ఉపరితలం పైన నాలుగు వంతులలో మూడు వంతులు నీటితో నిండి ఉండడం మూలంగా భూమిని ‘జల గ్రహం’ అంటారు. ఒక...
థాకరే సరిహద్దు వాదనపై కర్ణాటక డిప్యూటీ సిఎంల ధ్వజం
బెలగావి (కర్ణాటక): మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వం లోని అంతర్గత పోరు నుంచి దృష్టిని మళ్లించడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సరిహద్దు సమస్య లేవనెత్తుతున్నారని కర్ణాటకకు చెందిన ఇద్దరు డిప్యూటీ సిఎంలు...
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ఎపి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
మనతెలంగాణ/హైదరాబాద్: లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ఎపి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో భాగంగా ఎపి ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రానికి ముందుగా బస్సు సర్వీసులను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ...
కర్ణాటకలో ఆర్టీసి బస్సులకు అనుమతి..
బెంగళూరు:లాక్ డౌన్ సమయంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రవాణాపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రజారవాణాకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు, వాహనాల్ని నడిపే అంశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలదే తుది...
వందల మంది రేవణ్ణ బాధితులకు ప్రభుత్వ ఆర్థిక సాయం
బెళగావి : మాజీ ప్రధాన మంత్రి హెచ్డీ దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వందల మంది మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వేధింపులకు గురైన బాధితులకు రాష్ట్ర...
రేపిస్టు ప్రజ్వల్కు ప్రధాని మద్దతు
శివమొగ్గ : మాజీ ప్రధాని దేవెగౌడ మనవ డు, హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పై రా హుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశా రు.దాదాపు 400 మంది మహిళలపై ప్ర జ్వల్...
400 మంది మహిళలపై ప్రజ్వల్ అఘాయిత్యం : రాహుల్ సంచలన ఆరోపణ
శివమొగ్గ : మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. దాదాపు 400 మంది మహిళలపై ప్రజ్వల్ అఘాయిత్యానికి పాల్పడ్డాడని ,...
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు
బెంగళూరు : అసభ్యకర వీడియోల కేసు దుమారం రేగడంతో జనతాదళ్ (సెక్యులర్ ) అగ్రనేత దేవెగౌడ మనవడు, ప్రజ్వల్ రేవణ్ణ భారత్ వీడారు. ఆయన ఆదివారం ఉదయం బెంగళూరు నుంచి ఫ్రాంక్ఫర్ట్కు బయల్దేరి...
ధాన్యం కొనుగోళ్లలో దగా చేస్తే వేటు
కనీస మద్దతు ధర చెల్లించని మిల్లర్లు, ట్రేడర్ల
లైసెన్స్లు రద్దు కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి
బ్లాక్లిస్టులో.. సిఎం రేవంత్రెడ్డి హెచ్చరిక
ధాన్యం సేకరణపై జరిగిన సమీక్షలో అధికారులకు
ఆదేశాలు ధాన్యాన్ని మార్కెట్లకు తరలించేముందు...
రంగు రంగుల విషం!
యువత దైనందిన ఆహారంలో జంక్ఫుడ్ ఒక భాగమైపోయింది. ఇంట్లో చేసే సాంప్రదాయకమైన వంటలను చీదరించుకుంటూ, ఫుట్పాత్లపై విక్రయించే ఆహార పదార్ధాలను లొట్టలు వేసుకుంటూ తింటున్న కుర్రకారు... తమకు తెలియకుండానే రోగాలు, రొష్టులకు స్వాగతం...
బెంగళూరు కెఫే పేలుడు కేసు దర్యాప్తు ఎన్ఐఎకు అప్పగింత
న్యూఢిల్లీ : బెంగళూరు బ్రూక్ఫీల్డ్ లోని రామేశ్వరం కెఫే పేలుడు కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కు హోం శాఖ సోమవారం అప్పగించింది. ఈనెల 1న సంభవించిన ఈ పేలుడులో 10 మంది...
ఆ మాజీ సిఎం నగలు వేలం
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన 28 కిలోల బంగారు నగలను వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నగలను విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బుతో జయలలితకు ఒక కేసులో కోర్టు విధించిన...
నేడు సెలవు ప్రకటించాల్సిన అవసరం లేదు
మతం, భక్తి, విశ్వాసాలను తాము ప్రచారం చేసుకోబోం
కర్ణాటక ప్రభుత్వం లక్ష్యంగా బిజెపి చేసిన విమర్శలపై కర్ణాటక డిప్యూటీ సిఎం డికె శివకుమార్ ఫైర్
మనతెలంగాణ/హైదరాబాద్: అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ట వేడుకల సందర్భంగా ఈనెల...
ఇక మాస్కులు ధరించడం తప్పనిసరి
మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దగ్గు, శ్లేష్మం, జ్వరంతో బాధపడుతున్న 60ఏళ్లకు పైబడినవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రభుత్వం సోమవారం ఆదేశాలు...