Home Search
గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ - search results
If you're not happy with the results, please do another search
గ్రామీణ జీవనం విస్తరిస్తేనే ఆర్ధిక వ్యవస్థకు బలం
మంత్రి నిరంజన్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: అత్యధికశాతం జనాభా నివసిస్తున్న గ్రామాల్లో ప్రజల జీవనం విస్తరిస్తేనే ఆర్ధిక వ్యవస్థ బలపడుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆగ్రోస్ సంస్థ సహకారంతో మేనేజ్...
సంక్షోభంలో గ్రామీణ పాడి రైతులు!
ప్రపంచంలో ఏ దేశం కన్నా భారత దేశానికి పాడి పరిశ్రమ ప్రాణప్రదమైనది. పేద రైతులకు, భూమిలేని గ్రామీణ పేదలకు పాడి ద్వారా వచ్చే దినసరి ఆదాయం కుటుంబానికి భరోసాగా ఉంటుంది. దేశంలోని 15...
వ్యవస్థ సృష్టే బాల కార్మికులు!
భారత దేశంతో సహా ప్రపంచ వ్యాప్తంగా బాల కార్మిక వ్యవస్థ కొనసాగుతున్నది. ప్రపంచలో 5-17 సంవత్సరాల లోపు 16 కోట్ల 8 లక్షల పిల్లలు బాల కార్మికులుగా గుర్తించబడ్డారు. అత్యంత పేద దేశాలలో...
కులవృత్తులతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం: తలసాని
కులవృత్తులకు చేయూత అందించడం ద్వారా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు లక్ష్యం: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
కరీంనగర్: ఉమ్మడి రాష్ట్రంలో కులవృత్తుల ను నాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదని...
రాష్ట్ర గ్రామీణం దేశానికే ఆదర్శం!
తెలంగాణ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలపడింది. ఇందు కు గణాంకాలే నిదర్శనంగా ఉన్నాయి. సాగు విస్తీరణ పెరగడంతో పాటు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు కావడం వల్లనే గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ...
చెరువులపైన మత్సకారులకే పూర్తి హక్కులు
మనతెలంగాణ/హైదరాబాద్: చెరువులపై పూర్తిహక్కులు మత్స్యకారులకు కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ శాఖల మంత్రి తెలిపారు. మంగళవారం మెదక్ జిల్లా కోంటూరు వద్ద 50 లక్షల రూపాయల...
కుల వృత్తులకు సర్కార్ చేయూత
జడ్చర్ల : తెలంగాణ ప్రభుత్వం కుల వృత్తులకు చేయూతనందిస్తుందని, గొల్ల కురుమలను ఆర్ధికంగా ఆదుకునేందుకు సబ్సిడీపై గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపాల్టీ పరిధిలోని చంద్ర గార్డెన్...
రెండో విడత గొర్రెల పంపిణీకి సర్వం సిద్దం
రెండో విడత గొర్రెల పంపిణీకి సర్వం సిద్దం
3,37816మంది లబ్ధిదరాలుకు పంపిణీ
రూ.6085కోట్లు వ్యయం
నేడు మంచిర్యాలలో ప్రారంభించనున్న సిఎం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి గొల్ల కురుమల అభ్యున్నతి కోసం...
జాతీయ రాజకీయాల్లో రైతు అజెండా
భారత దేశం ప్రాథమికంగా గ్రామీణ, వ్యవసాయ ఆధారిత దేశం. దేశంలో అత్యధిక ప్రజానీకం ఇప్పటికీ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థపై ఆధారపడి ఉన్నారు. దేశంలో ప్రజా ప్రతినిధులతో అత్యధికులు గ్రామీణ నేపథ్యం గలవారే. అయితే...
స్టేషన్ ఘన్పూర్ రిజర్వాయర్లో చేప పిల్లలను విడుదల చేసిన తలసాని
జనగాం: గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ ను బలోపేతం చేయడంతో పాటు కుల వృత్తులను ప్రోత్సహించాలనేది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి...
‘ఉపాధిహామీపై’ కుట్రలు
కేంద్రంపై భగ్గుమన్న మంత్రి హరీశ్రావు
కేంద్రమంత్రి కిషన్రెడ్డికి ఘాటు లేఖ
పేదల నోట్లో మట్టి
కొడుతున్నారని ఆగ్రహం
ఇచ్చేదే తక్కువ కూలీ, దానికి
సవాలక్ష నిబంధనాలా?
కూలీలతో అకౌంట్లు
తెరిపించాలనడం దారుణం
ఎర్రటెండలో ఎనిమిది గంటల
పని...
కేంద్రంలో చేతకాని ప్రభుత్వం
ఢిల్లీలో ఇంత నీచమైన దరిద్రమైన హయాంను నేనెన్నడూ చూడలేదు
కేంద్రం వైఖరి వల్ల రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవు, వరి వేయొద్దు
బిజెపి వారు రాబందులు.. మేము రైతు బంధులం సిగ్గు, లజ్జ ఉంటే...
దొడ్డు బియ్యం సేకరించండి
ఎఫ్సిఐ నిర్ణయం రైతులకు గొడ్డలిపెట్టు వంటిది
అర్ధంతరంగా ఆపివేయడం తగదు
సిఎం కెసిఆర్ మార్గదర్శకత్వంలో రాష్ట్రం
వ్యవసాయ అనుకూల విధానాలతో
ముందుకు సాగుతోంది
ఎఫ్సిఐ సేకరణకు 141.01 లక్షల మెట్రిక్ టన్నుల
వరి ధాన్యాన్ని ఇచ్చి...
ఉచిత చేప పిల్లలతో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతాం…
నల్లగొండ: వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను అభివృద్ధి చేసి, అంతిమంగా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడమే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు లక్ష్యమని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఆరో విడత చేప...
గొర్రెల పెంపకంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం: మంత్రి తలసాని
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పశుసంవర్ధక శాఖకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో శనివారం...
నేటి నుంచి గొర్రెల పంపిణీ
హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంటలో ప్రారంభం
రూ.6వేల కోట్లతో రాష్ట్రమంతటా 3.81లక్షల యూనిట్లు పంపిణీ
గొల్ల కురుమల ఆదాయం పెంపే ధ్యేయం
రాష్ట్రంలో 30లక్షల మంది గొల్లకురుమలు
సుమారు 7లక్షల కుటుంబాలకు గొర్రెలు, మేకల పెంపకమే ఉపాధి
మనతెలగాణ/హైదరాబాద్:...
ఆత్మగౌరవ జెండా ఎగిరిన రోజు..!
జూన్ 2 తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవ జెండాను ఎగేరేసిన రోజు. స్వయంపాలన జెండా ఎత్తిన రోజు. దేశానికి రోల్ మోడల్గా నిలిచిన రోజు. తెలంగాణ అనే పదం వింటేనే వైబ్రేషన్ ఒక...
సమగ్ర భూసంస్కరణలెప్పుడు?
వలస పాలనలో గ్రామీణ స్వయం పోషక రైతాంగ వ్యవసాయం విచ్ఛిన్నం ఫలితంగా రైతాంగ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం కావడం, భూస్వామ్య విధానం, ధనిక రైతాంగ ఒక కొత్త వర్గంగా అభివృద్ధి చెందడం జరిగింది....
ఆర్థికాభివృద్ధి… అంకెల గారడీ!
సాధారణంగా ఆర్థిక సంబంధ అంశాలు రాజకీయాల్లో పెద్దగా ఆసక్తి కలిగించవు. ఆకర్షణీయమైన నినాదాలు మినహా ఆర్థిక వాస్తవాలు ఎన్నికల సమయంలో పెద్దగా ప్రభావం చూపించలేవు. 1971లో ఇందిరాగాంధీ ‘గరీబీ హటావో’ నినాదం ఆమెకు...
కాంగ్రెస్ వైపు కన్నెత్తి చూస్తే…గుడ్లు పీకి గోలీలాడ్తరు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో మహిళా సంఘాలోని 63 లక్షల మంది మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా మహిళా శక్తి పథకం ప్రా రంభించినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. మ...