Home Search
న్యూజిలాండ్ దేశం - search results
If you're not happy with the results, please do another search
పొగాకు ఉత్పత్తులపై నిషేధం ఎత్తివేతకు న్యూజిలాండ్ సంసిద్ధత
వెల్లింగ్టన్ : పొగాకు రహిత దేశంగా న్యూజిలాండ్ ప్రభుత్వం గతంలో పొగాకు ఉతత్తులపై విధించిన నిషేధాన్ని ఇప్పుడు ఎత్తివేయడానికి సంసిద్ధమైంది.నూతన ప్రధాని క్రిస్టోఫర్ లుక్సన్ ఈ విషయాన్ని వెల్లడించారు. సోమవారం న్యూజిలాండ్ 42...
న్యూజిలాండ్లో నేషనల్ పార్టీ గెలుపు..
ఆక్లాండ్ : న్యూజిలాండ్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కన్సర్వేటివ్ నేషనల్ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించింది. శనివారం ఫలితాలు వెలువడ్డాయి. ఆరు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న లేబర్ పార్టీ ప్రభుత్వానికి బదులుగా ప్రజలు...
తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూజిలాండ్లో ఘనంగా బోనాలు
హాజరైన కేబినెట్ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్
అమ్మవారికి బోనం సమర్పించిన మొదటి మంత్రిగా రికార్డు
వీసా సమస్యల తలెత్తడంతో హాజరుకానీ ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను ప్రపంచానికి తెలియచేస్తున్న
ఎన్ఆర్ఐలకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్సీ
హైదరాబాద్: న్యూజిలాండ్...
గత 24 గంటల్లో దేశంలో నమోదైన కరోనా కేసుల వివరాలు
తాజాగా 5,357 మందికి పాజిటివ్
అదే సమయంలో 11 మంది మృతి
పాజిటివిటీ రేటు 3.39 శాతంగా ఉంది
న్యూఢిల్లీ: భారత్ లో మరోసారి కరోనా వైరస్ వ్యాప్తి ఊపందుకుంది. గత కొన్నిరోజులుగా- రోజువారీ కరోనా...
న్యూజిలాండ్లో చరిత్రలో మూడోసారి జాతీయ అత్యవసర పరిస్థితి
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్ చరిత్ర లోనే మంగళవారం మూడోసారి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. గాబ్రియేల్ తుపాను ఆ దేశ ఉత్తర భాగంపై పెను ప్రభావం చూపిస్తోంది. వేల కుటుంబాలు విద్యుత్తు అందకపోవడంతో...
న్యూజిలాండ్ తదుపరి ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్ !
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ తదుపరి ప్రధానిగా మాజీ మంత్రి క్రిస్ హిప్కిన్స్ ఎన్నిక దాదాపు ఖరారయింది. ప్రస్తుత ప్రధాని జెసిండా ఆర్డెన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో...
యువత సిగరెట్లు కొనడంపై న్యూజిలాండ్ జీవితకాలం నిషేధం
వెల్లింగ్టన్: యువత సిగరెట్లు కొనడంపై న్యూజిలాండ్ జీవితకాలం నిషేధాన్ని విధించింది. ఈ మేరకు మంగళవారం చట్టాన్ని ఆమోదించింది. యువతను పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంచేలా ఈమేరకు న్యూజిలాండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చట్టం...
దేశంలోకి మరి రెండు ఒమిక్రాన్ కేసులు
ముంబయి, గుజరాత్ జాంనగర్లో ఒక్కొక్కటి గుర్తింపు
ఒకరు దక్షిణాఫ్రికానుంచి, మరొకరు జింబాబ్వేనుంచి రాక
ముంబయి/అహ్మదాబాద్: భారత్లో ఒమిక్రాన్ వేరియంట్ కలవరపెడుతోంది. ఇప్పటికే కర్నాటక రాష్ట్రంలో రెండు కేసులు బయటపడగా తాజాగా శనివారం మరో మూడు కేసులు...
ద్వీప దేశంలో మొదటి కరోనా కేసు
వెల్లింగ్టన్ : కరోనా వ్యాప్తి మొదలైనప్పటినుంచి కొవిడ్ రహిత దేశంగా ఉన్న కుక్ ఐలాండ్స్లో శనివారం మొట్టమొదటి కేసు నమోదు అయింది. ఇటీవలే కుటుంబంతోసహా ఇక్కడికి చేరుకుని క్వారంటైన్లో ఉన్న ఓ పదేళ్ల...
దేశంలో ఇంతవరకు ఒమిక్రాన్ కేసు లేదు: ఇన్సాకాగ్
న్యూఢిల్లీ : దేశంలో ఇంతవరకు ఒమిక్రాన్ వేరియంట్ కేసు ఏదీ బయటపడలేదని ప్రభుత్వ అధికార వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఇండియన్ సార్స్ కొవి 2 జీనోమిక్ కన్సార్టియా (ఇన్సాకాగ్) ఈ పరిస్థితిని చాలా...
కొత్త వేరియంట్ సి 1.2 దేశంలో ప్రవేశించలేదు: కేంద్రం
న్యూఢిల్లీ : ఇప్పటివరకు దేశంలో సి 1.2 వేరియంట్కు సంబంధించి ఎలాంటి కేసులు నమోదు కాలేదని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ కొత్త వేరియంట్ను మొట్టమొదటిసారి దక్షిణాఫ్రికాలో...
న్యూజిలాండ్లో ఆరు నెలల తరువాత కరోనా కేసులు
మూడు రోజులు దేశమంతా లాక్డౌన్ విధింపు
వెల్లింగ్టన్: న్యూజిలాండ్లో ఆరు నెలల తరువాత కొత్తగా కరోనా కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం ఏడుగురికి కరోనా సోకింది. మొట్టమొదటి కేసు బయటపడగానే ప్రధాని జెసిండా ఆర్డెర్నా...
ఏడారి దేశంలో క్రికెట్ సందడి!
మన తెలంగాణ/క్రీడా విభాగం: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. కరోనా వల్ల నిరవధికంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)...
కరోనా కట్టడిలో న్యూజిలాండ్ ఆదర్శం
న్యూఢిల్లీ : ప్రపంచంలో అనేక దేశాలు కరోనా మహమ్మారి బారి నుంచి రక్షించుకోడానికి లాక్డౌన్తోసహా అనేక కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా ఫలితాలు అంతంత మాత్రం గానే ఉంటున్నాయి. 150 కోట్ల జనాభా...
విశ్వవిపణిలో ‘రాజన్న సిరిపట్టు’
ఆత్మహత్యల పర్వం నుంచి అద్భుతమైన కళా నైపుణ్యం కలిగిన చీరలను అందించే దిశగా సిరిసిల్ల పరుగులు పెడుతోంది. కళాత్మకత కలిగిన చీరల నేతతో పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, ధర్మవరం, కంచి తదితర ఊర్లకు...
పోయి రావమ్మా గౌరమ్మ
ఈ ఏటి బతుకమ్మ మునుపటి మాదిరిగాలేదు. కరోనా కట్టుబాట్ల మధ్య భిన్నంగా జరిగింది. అయితే సోషల్ మీడియా కరోనా కట్టుబాట్లను, సామాజిక దూరాలను చెరిపివేసి అందరికళ్లముందు బతుకమ్మ పండుగను నిలిపింది. నా అక్కచెల్లెలు,...
‘పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ మొక్కలు నాటాలి’
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఇన్ఫోసిస్ హైదరాబాద్ సెంటర్ హెడ్ రఘు బొడ్డుపల్లి ఇచ్చిన ఛాలెంజ్ను స్వీకరించి SYNCHRONY INDIA కార్పొరేట్ హెడ్...
అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానం
ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్లో టాప్లో భారత్
దుబాయ్ : ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 41తో ఘనంగా ముగించిన టీమిండియా ఐసిసి ర్యాంకింగ్స్లోనూ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. టెస్టుల, వన్డే,...
డొమెస్టిక్ క్రికెట్ రక్షణ కోసం నడుం బిగించిన బిసిసిఐ!
మన తెలం గాణ/ హైదరాబాద్: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులు దేశవాళీ క్రికెట్కు పెద్ద పీట వేస్తాయి. ఇంగ్లండ్లో కౌంటీ క్రికెట్కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆస్ట్రేలియాలో కూడా దేశవాళీ క్రికెట్కు సముచిత...
భగ్గుమన్న ఎర్ర సముద్రం
వాషింగ్టన్/లండన్: గత కొన్ని నెలలుగా ఎర్రసముద్రం ప్రాంతంలో వాణిజ్య నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు వరస దాడులు చేస్తున్న విష యం తెలిసిందే. ముఖ్యంగా ఇజ్రాయెల్కు చెందిన నౌకలు, ఆక్రమిత పాలస్తీనా వైపు వెళుతున్న...