Home Search
పంటల సాగు - search results
If you're not happy with the results, please do another search
మందకొడిగా రబీ పంటల సాగు
దేశమంతటా 7.41లక్షల హెక్టార్లకు చేరిన విస్తీర్ణం
మనతెలంగాణ/హైదరాబాద్: ఈసారి వ్యవసాయ రంగానికి వాతావరణ పరిస్థితులు ఆశించిన రీతిలో అనుకూలించటం లేదు. పలు రాష్ట్రాల్లో వర్షాభావ దుర్భిక్ష పరిస్థితులు ఇంకా వెన్నాడుతూనే ఉన్నాయి. వర్షాకాల సీజన్లో...
పంటల సాగుకు సరిపడా ఎరువులు
ఈ సీజన్ వర్షపాతంలో 20 శాతమే లోటు
ఈ ఏడాది రుణమాఫీకి రూ.6385 కోట్లు
5,42,635మంది రైతులకు రుణవిముక్తి
వ్యవసాయశాఖ వెల్లడి
హైదరాబాద్: ఖరీఫ్ పంటల సాగుకు తగ్గట్టుగా అన్ని రకాల రసాయనిక ఎరువులు సమృద్దిగా ఉన్నట్టు రాష్ట్ర...
పంటల సాగు, సాంకేతిక అంశాలపై అవగాహన
జహీరాబాద్: జహీరాబాద్ డివిజన్ పరిధిలో మండల వ్యవసాయ అధికారులకు, వ్యవసాయ విస్తరణ అధికారులకు వివిధ రకాల పంటలకు సంబంధించిన సాంకేతిక అంశాలపైన వ్యవసాయ పరిశోదక కేంద్రం ప్రదాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్కుమార్ అవగాహన...
వానాకాలం పంటల సాగుపై సన్నాహాక సమావేశం
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలో వానాకాలం పంటల సాగుపై మంగళవారం సన్నాహాక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, హరీశ్ రావు, రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి...
పంటల సాగులో భారీ మార్పులు
యాసంగిలో సొంత అవసరాలకే ఇక వరిసాగు
ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం
హైదరాబాద్ : రాష్ట్ర వ్యవసాయరంగ ముఖచిత్రం మారిపోతోంది. ప్రభుత్వ నిర్ణయాలతో పం టల సాగులో భారీ మార్పులు చోటు చేసుకోబొతున్నాయి. మార్కెట్లో వినియోగదారుల...
ఏడేళ్లలో రాష్ట్రంలో పంటల సాగు గణనీయంగా పెరిగింది
అందుకు అనుగుణంగా ఎరువులను సరఫరా చేయాలి
ఇఫ్కో ప్రతినిధులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్: ఏడేళ్లలో తెలంగాణలో పంటల సాగు గణనీయంగా పెరిగిందని, అందుకు అనుగుణంగా ఎరువులను సరఫరా చేయాలని...
21న నియంత్రిత పంటల సాగుపై సిఎం కెసిఆర్ సమీక్ష
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో నియంత్రిత పంటల సాగు విధానంపై ఈ నెల 21న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ప్రగతి భవన్లో జరిగే ఈ సమావేశానికి మంత్రులు, కలెక్టర్లు,...
వరి పంటలకు సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే
నారాయణఖేడ్: నల్లవాగు ప్రాజెక్ట్ ఆయకట్టు కింద సిర్గాపూర్, కల్హేర్ మండల్లాలోని వానకాలం పంటలకు సాగునీటిని ఆదివారం ఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భ ంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం...
ఉద్యాన పంటలసాగుకు ప్రాధాన్యం: మంత్రి నిరంజన్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ ,ఉద్యాన, మార్కెటింగ్ శాఖల మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. దేశంలోనే అతిపెద్దదైన ఢిల్లీ ఆజాద్ పూర్ మండిని మంత్రి నిరంజన్...
వరి వద్దు… పత్తి, కంది పంటలే సాగు చేయాలి: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: వానాకాలంలో కోటి 40 లక్షల ఎకరాలు భూమి సాగు అవుతోందని అంచనా వేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వానాకలం సాగు-విత్తన లభ్యతపై మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష...
డిమాండ్ ఉన్న పంటలు మాత్రమే సాగు చేయాలి: జగదీష్ రెడ్డి
సూర్యాపేట: రైతులు రాజులు కావాలని సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. కోదాడలో నియంత్రిత సాగుపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు డిమాండ్...
ప్రభుత్వం సూచించిన పంటలనే రైతులంతా సాగు చేయాలి: ఎర్రబెల్లి
జనగామ: ప్రభుత్వం సూచించిన పంటలనే రైతులంతా సాగు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. జనగామలో నియంత్రిత పంటల సాగువిధానంపై అవగాహన సదస్సు జరిగింది. పంటల ప్రణాళిక, సాగు చేయాల్సిన పంటలు,...
సంగంబండ కింద 25వేల ఎకరాలకు సాగునీరు
మన తెలంగాణ/మక్తల్ : 70 వేల ఎకరాల కు నీరు అం దిం చే సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో బండను తొలగించి, 25 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి...
అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
4.32లక్షల టన్నుల మిర్చి దిగుబడి అంచనా
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పండించిన అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని, రైతులు పంట వేసిన రోజు నుండి ఆ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకొనేంత వరకు ఈ రాష్ట్ర...
వ్యవసాయంపై అవగాహనతో ముందుకు సాగుదాం
రైతు ప్రతినిధులతో మంత్రి తుమ్మల
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయరంగం అభివృద్ధికోసం అన్ని అంశాలపైన స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగుదామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.మంగళవారం సచివాలయంలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును...
సాగు పద్ధతుల్లో మార్పు రావాలి
తెలంగాణ పల్లె సీమలు మరింత సౌభాగ్యవంతం కావాలంటే సేద్యపురంగంలో, పంటల సాగులో ఎన్నో మార్పులు అవసరం. ప్రాజెక్టుల ద్వారా ఎన్నో ప్రాంతాలకు సాగు నీటి సౌకర్యం కల్పిస్తున్నా ఇప్పటికీ ఎన్నో పంటలు వర్షాధారంగానే...
రైతులకు రెండు పంటలకు నీరు అందిస్తాం
గత ప్రభుత్వ హయాంలో అన్నదాతలకు అన్యాయం: మంత్రి సీతక్క
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల పంటకు నీరు ఇవ్వకుండా గత ప్రభుత్వం అన్యాయం చేసిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ధనసరి అనసూయ...
రబీ సాగుకు రైతుబంధు జోష్ !
పుంజుకున్న సాగు విస్తీర్ణం
బారీగా పెరిగిన పప్పు శనగ పంట
60శాతం చేరిన పల్లి విత్తనం
మనతెలంగాణ/హైదరాబాద్ : రైతుబంధు నిధుల విడుదలతో రబీపంటల సాగుకు జోష్ పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు...
దిగ్విజయంగా కొనసాగుతున్న సిఎం కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభలు
అక్టోబర్ 15న హుస్నాబాద్ సభతో ప్రారంభం
ఇప్పటివరకు 86 సభలు పూర్తి
ప్రతి సభలో ప్రగతి మాట..పల్లెలన్నీ కెసిఆర్ బాట
చప్పట్లు, కేరింతలు మారుమోగుతున్న సభలు
ప్రజాఆశీర్వాదసభల్లో ప్రతిధ్వనిస్తున్న ప్రగతి శంఖారావం
కారు గుర్తుకు ఓటేసి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలి-...
రాష్ట్రంలో పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది: నీరంజన్ రెడ్డి
మహబూబ్ నగర్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ అనుకూల విధానాల వల్ల రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగి, పంటల విస్తీర్ణం పెరిగిందని దీనివల్ల వ్యవసాయం గణనీయంగా పెరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...