Home Search
ప్రధాని పండిట్ నెహ్రూ - search results
If you're not happy with the results, please do another search
నెహ్రూను చెరిపేయగలరా?
ఆనవాళ్ళను ధ్వంసం చేస్తే చరిత్ర చెరిగిపోతుందా, పోదు. రాజకీయం అన్ని ఆలోచనలను, వాటి ప్రతినిధులను గౌరవిస్తూ సాగడమే ప్రజాస్వామ్యం. ఎందుకంటే ప్రజలలో సకల భావజాలాల వారూ వుంటారు. అంతేకాదు గతాన్ని సజీవంగా వుంచే...
నెహ్రూ వారసత్వం ఒక దీపస్తంభం : రాహుల్
న్యూఢిల్లీ : దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వారసత్వం ఒక దీపస్తంభంలా నిలిచి, దేశం ఆలోచనలు, స్వేచ్ఛాస్వాతంత్య్రాలు, ప్రజాస్వామ్య విలువలను ప్రకాశవంతం చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. నెహ్రూ...
జవహర్లాల్ నెహ్రూ 59వ వర్ధంతి.. నివాళులర్పించిన ప్రధాని
న్యూఢిల్లీ: భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ 59వ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోఢీ శనివారం ఆయనకు నివాళులర్పించారు. “ఆయన వర్ధంతి సందర్భంగా, మన మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్...
ప్రధాని నీతి చంద్రిక
‘భారత దేశం ప్రజాస్వామ్య జన్మస్థలం. మన భిన్నత్వమే మన బలం, భిన్న వర్గాల ప్రజలను కలిపి ఉంచుతున్న దేశభక్తే ఇండియాను దృఢంగా వుంచుతున్నది. ఇండియా సదాశయ సంపన్న దేశం, ఇక్కడ మార్పులు సంఘ...
హిందూ కోడ్ బిల్లులో ఏముంది?
ఆడ బిడ్డ పుట్టుకను బౌద్ధ సంప్రదాయం దుఃఖమయ ఘటనగా భావించదని చెబుతూ... బుద్ధ్దుడు, ప్రసంజిత్ మహారాజుల మధ్య జరిగిన ఒక సంఘటనను ఉదహరిస్తుండేవారు అంబేడ్కర్. తనకు ఆడపిల్ల జన్మించిందన్న కారణంతో ప్రసంజిత్ మహారాజు...
చైనాను సైనికంగా తట్టుకోగలమా!
పాకిస్థాన్తో జరిపిన యుద్ధాలలో ఆయుధా పరంగా మన వద్ద కన్నా ఆ దేశం వద్దనే అత్యాధునికమైనవి ఉన్నాయి. అయినా వారు విజయం సాధింపలేకపోయారు. 1962లో అ సలు యుద్ధం జరిగిన్నట్లు చైనా తమ...
చైనా పట్ల అప్రమత్తంగా ఉండాలి
చైనాకు మనకన్నా ఎంతో పెద్ద సైన్యం, అత్యాధునిక సాంకేతిక ఆయుధాలు ఉన్నప్పటికీ వారికి యుద్ధాలలో పాల్గొన్న అనుభవం పెద్దగా లేదు. మన సేనల వలే నిరంతరం వివిధ ఘర్షణలతో తలమునకలై ఉన్నటువంటి అనుభవం...
1962 యుద్ధంలో ఇందిరాగాంధీ నగలు విరాళమిచ్చారు
మోడీ ‘మంగళసూత్ర’ వ్యాఖ్యలపై ఖర్గే
న్యూఢిల్లీ: దేశ సంపదను, ఆడవాళ్ల నగలను కాంగ్రెస్ దోచుకుని ఎక్కువమంది పిల్లలున్న వారికి పంచిపెడుతుందంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ జాతీయ...
విద్యా సంస్థల్లో కౌన్సిలర్ల నియామకం జరిగేనా?
నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. నేటి ఈ బాలలను సురక్షితంగా కాపాడుకుంటేనే రేపటి మెరుగైన భారతాన్ని నిర్మించగలుగుతాం. కాని ప్రస్తుత పరిస్థితులు...
సైన్సుకు దేశంలో గడ్డుకాలం!
భారత ప్రభుత్వం వారి డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మూడు ముఖ్యమైన సైన్స్ అకాడెమీలకు నిధులు సమకూరుస్తుంది. అవి 1. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడెమీ (ఐఎన్ఎస్ఎ) 2. నేషనల్ అకాడెమీ...
పాలకులు చదువురాని అవివేకులైతే..!
పుస్తకాల గది నుండి వచ్చేవారే ఈ సమాజానికి అవసరం. పూజ గది నుండి వచ్చేవారు బహుశా.. పునర్జన్మలకు మాత్రమే అవసరమేమో ఆర్థర్ జాన్, అమెరికన్ సైకియాట్రిస్ట్ పుస్తకాల గురించి, పుస్తకాల చదవడంలోని ఆనందం...
కశ్మీర్లో బిజెపి ఓట్ల రాజకీయం!
పాక్ ఆక్రమిత కశ్మీరుకు 24 స్థానాలు పక్కన పెట్టడం బిజెపి ఘనతేమీ కాదు. కశ్మీరు మన దేశంలో విలీనమైనప్పటి నుంచీ వున్నాయి. 1988 వరకు వాటితో సహా అసెంబ్లీలో వంద సీట్లు వున్నాయి....
కశ్మీర్ ఎన్నికలు ఎప్పుడు?
ఇంకా అవతరించని జమ్మూ కశ్మీర్ శాసన సభ స్థానాలను పెంచడానికి ఉద్దేశించిన నియోజకవర్గాల పునర్వవస్థీకరణ బిల్లును, అలాగే జమ్మూ కశ్మీర్ రిజర్వేషన్ బిల్లును లోక్సభలో బుధవారం నాడు ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం ఆ...
పిల్లలు భూమికి భవిష్యత్తు
There is a brilliant child locked inside every student. - Marva Collins
The greatest legacy one can pass on to one’s children and grandchildren is...
విభజన వేళ తెలంగాణలో కానరాని సంబరాలు: మోడీ
న్యూఢిల్లీ: మాజీ ప్రధాన మంత్రులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజపేయిల దార్శనికతను ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. అదే సమయంలో మన్మోహన సింగ్...
ప్రపంచం నవ్వుతుంది.. శివశక్తి పాయింట్పై కాంగ్రెస్
న్యూఢిల్లీ : చంద్రయాన్3 విజయవంతంతో ప్రధాని మోడీ చంద్రుడిపై శివశక్తి పాయింట్ ఏర్పాటు ప్రకటన చేయడం వివాదానికి దారితీసింది. కాంగ్రెస్ నేత రషీద్ అలీ ఈ పేరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారంలో...
ఆహార ద్రవ్యోల్బణం
వచ్చే ఎన్నికల్లో పార్లమెంటులో మళ్ళీ అధిక సంఖ్యలో స్థానాలను గెలుచుకొని వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తామని చెప్పుకొంటున్న కమలనాథులు అదుపు తప్పి అదే పనిగా పేట్రేగిపోతున్న ఆహార ద్రవ్యోల్బణం గురించి ప్రజలకు వివరించుకొనే...
అవిశ్వాసం అసలు ఉద్దేశం
దేశం పరువు తీసిన మణిపూర్ దారుణాల నేపథ్యంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై ప్రతిపక్షం ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను లోక్సభ స్పీకర్ పరిశీలనకు స్వీకరించక తప్పలేదు. కొత్తగా ఏర్పాటైన 26 ప్రతిపక్షాల ఐక్య కూటమి...
సింగోల్: రాజ్యాంగం మీద సర్జికల్ స్ట్రైక్!
అన్ని విషయాలలో వివాదాస్పదమవుతున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవ విషయంలోనూ విమర్శలకు గురైంది. ముఖ్యమైన ప్రతిపక్ష పార్టీలన్నీ ఆ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. పరువు కాపాడుకునే ప్రయత్నంలో కేంద్ర హోం...
రైతు ఉద్యమాన్ని బలపర్చిన బుద్ధుడు
భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వ్యవసాయం గూర్చి ఓ మాట చెప్పారు. EVERY THING ELSE CAN WAIT, BUT NOT AGRICULTURE అని! కాలాలు మారిపోవచ్చు. కాని,...