Home Search
ప్రధాని పండిట్ నెహ్రూ - search results
If you're not happy with the results, please do another search
ఔరంగజేబు చూపిన ఔదార్యం
మొఘల్ చక్రవర్తులంతా ఈ దేశ ప్రజలకు అన్యాయం చేసినట్టు, ఈ దేశంలోని ముస్లింలందరూ ఉగ్రవాదులయినట్టూ ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో వున్నవారు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ఆలోచనలు చేసేవారు తప్పుడు మాటలు...
తొలి భౌతికవాదులు మన చార్వాకులే
జైన, బౌద్ధ ధర్మాల గురించిన సమాచారం మనకు చాలానే అందింది. కానీ, చార్వాకుల వివరాలూ, వారి సాహిత్యం ఎందుకు అందలేదూ? అంటే వైదిక ధర్మ ప్రబోధకులు పని గట్టుకొని ఆ సాహిత్యాన్ని ఆనవాళ్ళు...
దేశాన్ని దెబ్బతీసే నెగటివ్ థింకర్స్!
ఆయుధం చేసే శబ్దం కన్నా అక్షరం పేల్చే శబ్దమే ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించగలదు. నాటికి, నేటికీ ఏ నాటికైనా అభ్యుదయం లేని అక్షరం, కలం పోరు చేయని కవి రాజ్యానికి బానిసలే! ప్రతి...
బౌద్ధారామాలు బయటపడే దాకా…
ఎంతటి వారైనా సరే, సమకాలీనాన్ని సరిగా నడుపుకోవాలి. భవిష్యత్తుకు దారులు వేసుకోవాలి. అంతేగాని, గతాన్ని అంటే చరిత్రను మార్చడం ఎవరి వల్లా కాదు. ఎవరో కాదంటే విశాల భారత దేశాన్ని పరిపాలించిన రాజుల...
‘నేను’ అంటే: ఒక వైజ్ఞానిక వివరణ
ఏళ్ళకేళ్ళుగా జీవాత్మ పరమాత్మ అంటూనో, అహం బ్రహ్మస్మి అంటూనో ఆధ్యాత్మిక, ధార్మిక తాత్వి క ప్రముఖులు ఇచ్చే వివరాలు వింటూ కాలం గడిపేశాం. మానవుణ్ణి సన్మార్గంలో పెట్టడానికి అవి కొన్ని శతాబ్దాల పాటు...
దేశ భద్రత విషయంపై చర్చ జరగాల్సిందే..
దేశ భద్రత విషయంపై చర్చ జరగాల్సిందే
చైనా సరిహద్దుల్లో ఘర్షణపై ఒక్కటైన విపక్షం
లోక్సభలో సోనియా సారధ్యంలో వాకౌట్
ప్రభుత్వంపై ఒత్తిడికి ఉమ్మడి వ్యూహం కార్యాచరణ
18 ప్రతిపక్ష పార్టీల నేతల సమావేశం
1962లో...
బిఆర్ఎస్ ఓ ప్రభంజనం
భారత దేశానికి స్వాతం త్య్రం వచ్చే కాలం నాటికి దేశంలో ప్రధాన రాజకీయవేత్తలుగా మహాత్మా గాంధీ, పండిట్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, డా.బి.ఆర్. అంబేడ్కర్ ఉండేవారు. ఈ నలుగురూ ఆ కాలంలో...
ధరల పెరుగుదల ఎవరి ఘనత?
ధరల పెరుగుదలతో జనాల జేబులు గుల్లవుతున్నాయి. సిఎంఐఇ సమాచారం మేరకు 2022 మార్చి నెలలో నిరుద్యోగం 7.29 శాతం ఉంది. ఏప్రిల్ మాసం తొలి పదిహేను రోజుల్లో అదింకా పెరిగినట్లు గణాంకాలు తెలిపాయి....
గోవా ప్రజలను మోడీ పక్కదారి పట్టిస్తున్నారు: రాహుల్ గాంధీ
పణాజీ: పర్యావరణం, ఉపాధి కల్పన వంటి అసలు సమస్యల నుంచి గోవా ప్రజలను ప్రధాని నరేంద్ర మోడీ పక్కదారి పట్టిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత తొలి ప్రధాని పండిట్...
తొలగని తేడాలు
అసమసమాజం అవాంఛనీయం
రాజ్యాంగ మౌలికస్ఫూర్తికి విఘాతం
ఆకలితో కూడిన స్వేచ్ఛ ఇవ్వడం మనిషిని
అవహేళన చేయడమే, ఆర్థిక స్వాతంత్య్రం లేని
స్వాతంత్య్రం వ్యర్థం, పేదరిక నిర్మూలనకు
న్యాయవ్యవస్థ కృషిచేయాలి : సిజెఐ ఎన్.వి.రమణ...
పార్లమెంట్ మేడకు వారసత్వ ముద్ర
నిజానికి పార్లమెంట్ భవన ఆకారమే ఓ ప్రత్యేక ఆకర్షణ. లోపల ఎలా ఉందో తెలియకపోయినా దాని బాహ్యరూపం చూపరులను ముగ్దుల్ని చేస్తుంది. అయితే ఆ వర్తులాకారం వెనుక ఓ చారిత్రక అంశ కూడా...
సర్ సయ్యద్ రాస్ మసూద్ ఒయు ప్రప్రథమ ప్రిన్సిపాల్
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి గుండెకాయ అనదగింది ఆర్ట్స్ కళాశాల. ఆర్ట్స్ కళాశాల ప్రస్తుత ప్రధానాచార్యులు ఆచార్య డి. రవీందర్. సమర్థుడైన పాలనాధికారి. హాస్టల్ బకాయిలను వసూలు చేయడంలో, పరీక్షలు సక్రమంగా నిర్వహించడంలో, విద్యాత్మక, పాలనాత్మక...
ప్రత్యామ్నాయ రాజకీయాల దుర్భిక్షం
అయోధ్యలో బుధవారం నాడు జరిగిన మహా రామాలయ నిర్మాణ భూమి పూజకు దేశంలోని అనేక ప్రధాన రాజకీయ పక్షాల ఆమోదం లభించింది. ముస్లింలు, వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు, వామపక్షాలు తప్ప ఇంచుమించు...
సూర్యుడి మీద ఉమ్మి!
ఆవు ముసుగు తొలగిపోయి పులి కోరలు బయటపడుతున్నాయి అనుకోవాలా? కేంద్రంలోని బిజెపి పాలకులు క్రమక్రమంగా దేశ సెక్యులర్ స్వరూపాన్ని పూర్తిగా తుడిచిపెట్టి అందుకు చిహ్నాలుగా నిలిచిన జాతి నేతల స్థానంలో తమ మతతత్వ...
కశ్మీర్కు తిరిగి వచ్చే పండితులను ఏ శక్తీ ఆపలేదు
మంగళూరు : కశ్మీర్కు తిరిగి వచ్చే పండితులను ఏశక్తీ ఆపలేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ సోమవారం స్పష్టం చేశారు. మేం ఎవరి విషయంలో జోక్యం చేసుకోం. మంగళూరులో ర్యాలీలో ప్రసంగిస్తూ...