Home Search
బిఎస్ఎఫ్ దళాలు - search results
If you're not happy with the results, please do another search
మణిపూర్ లో కాల్పులు… బిఎస్ఎఫ్ జవాన్ మృతి
ఇంఫాల్ : మణిపూర్ సిరౌ ప్రాంతంలో సోమవారం రాత్రి బాగా పొద్దు పోయాక వేర్పాటు వాదులకు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరగడంతో బిఎస్ఎఫ్ జవాను ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అసోం రైఫిల్స్...
పాక డ్రోన్ను కూల్చేసిన బిఎస్ఎఫ్
చంఢీగర్: పంజాబ్లోని అమృతసర్ వద్ద బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బిఎస్ఎఫ్)కు చెందిన దళాలు క్రవారం పాకిస్థాన్ డ్రోన్ను కూల్చివేశాయి. పాక్ భూభాగం నుంచి భారత సరిహద్దులోకి ప్రవేశించడంతో డ్రోన్ను కూల్చేశామని బిఎస్ఎఫ్ అధికారులు తెలిపారు....
బిఎస్ఎఫ్ జవాన్ల కాల్పులలో ఇద్దరు బంగ్లాదేశీ స్మగ్లర్ల మృతి
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లోని కూచ్ బిహార్ జిల్లాలో చంగ్రబంధ సరిహద్దు పోస్టు వద్ద గస్తీ కాస్తున్న భారత దళాలపై బంగ్లాదేశ్కు చెందిన స్మగ్లర్లు దాడి చేసిన ఘటనపై ఆ దేశానికి చెందిన బార్డర్...
పాక్ ఆయుధాలు విడిచే యత్నం : విఫలం చేసిన బిఎస్ఎఫ్
జమ్ము : అంతర్జాతీయ సరిహద్దు వద్ద డ్రోన్ల ద్వారా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని జార విడువడానికి పాక్ చేసిన యత్నాన్ని సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) విఫలం చేసింది. జమ్మూ లోని ఆర్నియా...
ఇద్దరు పాక్ చొరబాటుదారుల హతం
న్యూఢిల్లీ /బార్మర్ : మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్నారన్న అనుమానంతో ఇద్దరు పాక్ చొరబాటు దారులను సరిహద్దు భద్రతా దళాలు హతమార్చాయి. రాజస్థాన్ లోని భారత్ పాక్ అంతర్జాతీయ సరిహద్దు దగ్గర మునబావో...
పంజాబ్లో పాకిస్థాన్ డ్రోన్ స్వాధీనం
న్యూఢిల్లీ: పాకిస్థాన్ నుంచి పంజాబ్లోని అంతర్జాతీయ సరిహద్దు గుండా భారత్లోకి ప్రవేశించిన డ్రోన్ను సరిహద్దు భద్రతా బలగం(బిఎస్ఎఫ్) స్వాధీనం చేసుకుంది. మానవరహిత ఈ డ్రోన్ ఆదివారం రాత్రి 7.40 గంటలకు భారత భూభాగంలోని...
భారత్లో చొరబాటుకు ముగ్గురు పాక్ జాతీయుల విఫలయత్నం
చండీగఢ్: పంజాబ్లోని పఠాన్కోట్ జిల్లాలో భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల వద్ద దేశంలోకి చొరబడేందుకు ముగ్గురు పాక్ జాతీయులు చేసిన ప్రయత్నాన్ని బిఎస్ఎఫ్ దళాలు భగ్నం చేశాయి. బుధవారం రాత్రి 10.15 గంటల ప్రాంతంలో...
పాక్ డ్రోన్ ద్వారా 11 గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు
చండీగఢ్: గురుదాస్పూర్ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో 11 హ్యాండ్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నామని పంజాబ్ పోలీసులు తెలిపారు. సరిహద్దుకు కిలోమీటర్ దూరంలోని సలాచ్ అనే గ్రామం వద్ద ఆదివారం రాత్రి వీటిని...
ఆయుధాల చేరవేతకు పాక్ యత్నం భగ్నం
సరిహద్దులో డ్రోన్ కూల్చివేత
జమ్ము : జమ్మూకాశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు నుంచి భారత గగనతలంలోకి చొచ్చుకు వచ్చిన పాకిస్థాన్ డ్రోన్ను బిఎస్ఎఫ్ దళాలు కూల్చివేశాయి. డ్రోన్ ద్వారా ఆయుధాల చేరవేతకు పాకిస్థాన్ యత్నించగా బిఎస్ఎఫ్...
ఎల్ఓసి వద్ద ఐదుగురు లష్కరే ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: కుప్వారా జిల్లాలోని వాస్వాధీన రేఖ మీదుగా దేశంలోకి చొరబడేందుకు యత్నించిన ఐదుగురు లష్కరే ఆయిబా గ్రవాదులను భారత భద్రతా దళాలు గురువారం హతమార్చాయి. అదేవిధంగా జమ్మూలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి...
పంజాబ్ సరిహద్దుల్లో రెండు పాక్డ్రోన్ల కూల్చివేత
అమృత్సర్ :పంజాబ్ లోని అంతర్జాతీయ సరిహద్దులో అమృత్సర్ జిల్లా ప్రాంతంలో శుక్రవారం రాత్రి పాకిస్థాన్కు చెందిన రెండు డ్రోన్లను భద్రతా దళాలు కూల్చివేశాయి. భారత్ సరిహద్దుల్లోకి ప్రవేశించడానికి ఇవి చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నాయి....
గగనంలో వైమానిక విన్యాసాలు.. అబ్బుర పర్చిన మిగ్, రాఫెల్
హైదరాబాద్ : ఈసారి గగనతలంలో విన్యాసాలకు దిగిన విమానాలు భీమ్ వజ్రంగ్, తిరంగ, గరుడ, అమృత్, త్రిశూల్ ఆకృతులలో కన్పించాయి. ఈ విమాన విన్యాసాలలో మిగ్ 29, స్యూ 30ఎంకెఐ, రాఫెల్ ఫైటర్స్...
సరిహద్దులో పాక్ డ్రోన్ కూల్చివేత
న్యూఢిల్లీ : పంజాబ్ లోని భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్ డ్రోన్ ను భద్రతాదళాలు కూల్చివేశాయని సీనియర్ అధికారులు బుధవారం తెలిపారు. ఫిరోజ్పూర్ సెక్టార్లో మంగళవారం రాత్రి 11.25 గంటల ప్రాంతంలో...
పారామిలిటరీ దళాలలో 84,600 ఉద్యోగ ఖాళీలు
పారామిలిటరీ దళాలలో 84,600 ఉద్యోగ ఖాళీలు
2023 డిసెంబర్ కల్లా పోస్టుల భర్తీ
లోక్సభలో ప్రభుత్వం వెల్లడి
న్యూఢిల్లీ: సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్తోసహా ఆరు పారామిలిటరీ దళాలలో 84,600 మేరకు ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. గడచిన మూడేళ్లలో ఈ...
గుజరాత్ తీరంలో ఇద్దరు పాక్ మత్స్యకారుల పట్టివేత
తప్పించుకొనే యత్నంలో కాళ్లకు బులెట్ గాయాలు
అహ్మదాబాద్ : గుజరాత్ కచ్ జిల్లాలో భారత్పాక్ సరిహద్దులోని హరామీ నాలా జలసంధిలో ఇద్దరు పాక్ మత్సకారులను సరిహద్దు భద్రతా దళాలు పట్టుకున్నాయి. అయితే వీరు తప్పించుకుని...
గణతంత్ర పరేడ్లో 25 అలంకృత శకటాలు
ఆర్మీకి చెందిన 16 కవాతు దళాలు, 17 మిలిటరీ బ్యాండ్స్ కూడా...
ఉదయం10.30నుంచి 12 గంటల వరకు పరేడ్
ఆర్మీ ప్రకటన
న్యూఢిల్లీ: ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్లో 16 కవాతు దళాలు, 17 మిలిటరీ...
చైనా గూఢచారి అరెస్ట్
చైనా గూఢచారి అరెస్ట్
బంగ్లాదేశ్ నుంచి బెంగాల్లోకి ప్రవేశిస్తుండగా..
బంగ్లాదేశ్ వీసా, పలు ఎలక్ట్రానిక్ పరికరాల జప్తు
గురుగ్రాంలో హోటల్ నడుపుతున్నానన్న నిందితుడు
కోల్కతా: బంగ్లాదేశ్తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు నుంచి భారత్లోకి ప్రవేశించేందుకు యత్నించిన చైనా గూఢాచారిని...
పాక్ కుతంత్రాలు సరిహద్దులకే పరిమితం
రాజ్యసభలో రక్షణ మంత్రి జవాబు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ సైనిక దళాలు పాల్పడే దుస్సాహసాలకు భారత సైన్యం దీటుగా జవాబిస్తూ వాటి కుతంత్రాలను ఆ దేశ సరిహద్దులకే కట్టడి చేసిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్...
జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి.. ఇద్దరు జవాన్లు మృతి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు బిఎస్ఎఫ్ జవాన్లు మృతిచెందారు. గందేర్బాల్ జిల్లాలో వెళ్తున్న బిఎస్ఎఫ్ జవాన్ల వాహనంపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన...
భిన్నత్వంలో ఏకత్వమే
విధి నిర్వహణలో అంకిత భావం అవసరం
మోదీ ఫిట్ ఇండియా స్ఫూర్తి కొనసాగించాలి
పోలీసులకు ప్రజలతో సన్నిహిత్యం పెరగాలి
20వ అఖిల భారత పోలీసు బ్యాండ్ ముగింపు వేడుకల్లో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
మనతెలంగాణ/హైదరాబాద్: విభన్నత్వంలో ఏకత్వం...