Home Search
యూరియా - search results
If you're not happy with the results, please do another search
లారీల సమ్మె వల్లే నిర్మల్లో యూరియా కొరత
అన్ని జిల్లాల్లో సరిపడా నిల్వలు
వ్యవసాయశాఖ సమీక్షలో మంత్రి తుమ్మలకు అధికారుల వివరణ
బియ్యం ఎగుమతిపై కేంద్రానికి నివేదిక
మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయ రంగానికి అన్ని విధాల అనుకూలించే విధంగా రా ష్ట్రంలోని...
రాష్ట్రంలో యూరియా కొరత లేదు: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాల పంటలకు సంబంధించి ఎలాంటి యూరియా కొరత లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రకటించారు. యూరియా కొరత ఉన్నట్టు వస్తున్న ఆరోపణల నేపధ్యంలో మంత్రి శనివారం సచివాలయంలో యూరియా...
యూరియా సమస్య పై దద్దరిల్లిన లోక్ సభ
ఖమ్మం : లోక్సభలో శుక్రవారం బీఆర్ఎస్ లోక్సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరావు యూరియా సమస్యను పెద్ద ఎత్తున లేవనెత్తి, ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల...
యూరియాపై సబ్సిడీ 2025వరకూ
న్యూఢిల్లీ : బుధవారం నాటి కేంద్ర మంత్రి మండలి భేటీలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతుల పంటలకు వాడే యూరియాపై మొత్తం మీద ఇచ్చే ఇప్పటి రూ 3.68 లక్షల కోట్ల...
27వేల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాలి
ఫర్టిలైజర్ సిటీ: ఆర్ఎఫ్సిఎల్ ఉత్పత్తి చేసిన యూరియాను తెలంగాణ జిల్లాలకు జూన్ నెలలో 27వేల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ సెక్రటరీ ఎం.రఘునందన్ రావు అన్నారు. సోమవారం రాష్ట్ర...
ప్రపంచ వ్యవసాయానికి నానో యూరియా ఆదర్శం
హైదరాబాద్: ప్రపంచ వ్యవసాయానికి నానో యూరియా ఆదర్శమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. పంటలు పండడానికి ప్రధానంగా భూమిలో పోషకాలు అవసరమని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు....
శ్రీలంకకు 44 వేల టన్నుల యూరియా అందజేసిన భారత్..
కొలంబో: ఆర్థిక సంక్షోభం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న శ్రీలంకలోని రైతులను ఆదుకునే ప్రయత్నాల్లో భాగంగా భారత్ ఆదివారం ఆ దేశానికి 44 వేల టన్నుటకు పైగా యూరియాను అందజేసింది. శ్రీలంకలో భారత...
అమెరికా నుంచి ఇండియాకు భారీగా యూరియా
47వేల టన్నుల సరుకుతో నౌక సిద్ధం
వాషింగ్టన్ /న్యూఢిల్లీ : భారతదేశం తొట్టతొలిసారిగా అమెరికా నుంచి భారీ స్థాయిలో యూరియాను దిగుమతి చేసుకోనుంది. వచ్చే కొద్ది నెలల్లోయూరియా లోడ్తో అమెరికా నుంచి పలు సరుకు...
రామగుండం యూరియా ఉత్పత్తి నిలిపివేత
ఎంఎల్ఎ కోరుకంటి చందర్ ఫిర్యాదుతో పిసిబి
ఆదేశాలు ఆగిపోయిన 3750 టన్నుల ఉత్పత్తి
మన తెలంగాణ/గోదావరిఖని/జ్యోతినగర్: రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సిఎల్)లో కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు పాటించకుండా ఉత్పత్తులు జరుపుతున్నారని...
నానో యూరియాకు పచ్చజెండా
50శాతం తగ్గనున్న యూరియా వినియోగం
తక్కువ ధరతో ఎక్కువ ఫలితాలు
రైతులకు అందుబాటులో ఉంచండి
మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : నానో యూరియాకు తెలంగాణ రాష్ట్రం పచ్చజెండా ఊపింది. శుక్రవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి...
యాసంగికి 11 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా
గతం కంటే ఈసారి 30 శాతం పెరిగే అవకాశం
అవసరాల మేరకు సహకరించండి.. కేంద్రానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : యాసంగికి 11 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని...
రైతులకు యూరియా అందుబాటులో ఉంది: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఉద్దేశపూర్వక దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామని, కరోనా విపత్తును గ్రహించి సిఎం కెసిఆర్ వ్యవసాయరంగానికి పలు మినహాయింపులు ఇచ్చారని...
తెలంగాణకు 10.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా: నిరంజన్ రెడ్డి
ఢిల్లీ: తెలంగాణకు కేటాయించిన 1.77 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను త్వరగా రాష్ట్రానికి సరఫరా చేయాలని కేంద్రాన్ని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోరారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రితో...
ఒక ఎకరా వరికి 40 కిలోల యూరియా వాడాలి: నిరంజన్ రెడ్డి
రంగారెడ్డి: రైతును రాజు చేయడమే సిఎం కెసిఆర్ లక్ష్యమని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. చేవెళ్లలోని కెజిఆర్ గార్డెన్స్లో జరిగిన నియోజకవర్గ రైతు సదస్సులో నిరంజన్ రెడ్డి మాట్లాడారు. మన దేశంలో...
రాష్ట్రంలో పెరిగిన యూరియా వాడకం
వరిసాగు గణనీయంగా పెరగడంతోనే..
వచ్చే నెలలో 1.20 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా
హైదరాబాద్: రాష్ట్రంలో రబీ వరి సాగు గణనీయంగా పెరగడంతో యూరియా వినియోగం పెరిగింది. దీంతో గత ఖరీఫ్లో తలెత్తిన సమస్యలు...
పదేళ్లలో పది లక్షల కోట్లు
బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు కేటాయించిందని మంత్రి కిషన్రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్లో ”రిపోర్టు టూ పీపుల్” పేరిట నివేదిక ను కిషన్ రెడ్డి...
లైఫ్ టైమ్ సెలబ్రేట్ చేసుకునేలా ‘జై హనుమాన్’.. పోస్టర్ మామూలుగా లేదుగా
మనుమాన్ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా. ఈ సినిమా దాదాపు రూ.30 కోట్లతో తెరకెక్కగా.. ఏకంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది....
కాంగ్రెస్ హామీలకు కార్యాచరణ ఏదీ?
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గజదొంగలు పోయి ఘరానా దొంగలు వచ్చారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేదన్నారు. ప్రజలకు...
ఇంధనం, ఎరువులపై యుద్ధ ప్రభావం
మధ్యప్రాచ్యంలో ఎప్పుడు ఎలాంటి ఉద్రిక్తతలు వచ్చినా వెంటనే అది పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతానికి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 1 శాతం పెరిగాయి. మార్కెట్లో స్థిరత్వం కోసం...
100 రోజులు..తప్పులు
పదేళ్ల తరువాత రైతులకు తిప్పలు
నాలుగు కోట్ల ప్రజలను నమ్మించి మోసం చేసిన ‘అబద్ధాల హస్తం’
వంద రోజుల కాంగ్రెస్ పాలనపై ఎక్స్ వేదికగా
వంద ప్రశ్నలు సంధించిన బిఆర్ఎస్
మనతెలంగాణ/హైదరాబాద్ : 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో...