Home Search
వలసకూలీల - search results
If you're not happy with the results, please do another search
వలసకూలీలతో కరోనాకు రెక్కలు
హైదరాబాద్: నగరంలో కరోనా మహమ్మారికి కట్టడి చేసేందుకు వైద్యశాఖ ఎంత శ్రమించిన వైరస్ ఏదో రూపంలో విజృంభణ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. తగ్గినట్లే తగ్గి పుంజుకోవడంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు....
వలసకూలీల అంశంపై సుప్రీం మధ్యంతర తీర్పు
న్యూఢిల్లీ: వలసకూలీల అంశంపై సుప్రీం కోర్టు మంగళవారం మధ్యంతర తీర్పు ఇచ్చింది. వలస కార్మికులను స్వస్థలాలకు 15 రోజుల్లో తరలించాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలకు ఆదేశించింది. రాష్ట్రాలు అడిగిన 24గంటల్లో శ్రామిక్ రైళ్లు ఏర్పాటు...
12 ఏళ్ల బాలిక…. వలసకూలీల ప్రయాణానికి రూ.48 వేలు
లక్నో: ఎనిమిదో తరగతి విద్యార్థిని తన కిడ్డీ బ్యాంక్లో దాచుకున్న 48 వేల రూపాయలను వలసకూలీల ప్రయాణానికి ఖర్చు చేసింది. ఉత్తర ప్రదేశ్లోని నోయిడా ప్రాంతానికి చెందిన నిహారిక ద్వివేదీ (12) అనే...
బిహార్ నుంచి తెలంగాణకు వచ్చిన వలసకూలీలు
హైదరాబాద్: రైస్ మిల్లులో పనిచేసేందుకు వలసకూలీలు నగరానికి వచ్చారని మంత్రి గంగుల కమాలాకర్ తెలిపారు. బిహార్ నుంచి 225మంది వలసకూలీలు శుక్రవారం నగరానికి చేరుకున్నారు. బిహార్ నుంచి శ్రామిక్ రైలులో తొలివిడుత కూలీలు...
కెసిఆర్ జిందాబాద్.. ప్రభుత్వానికి జై కొడుతున్న వలసకూలీలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కెసిఆర్ ప్రభుత్వానికి వలస కూలీలు జిందాబాద్ చెబుతున్నారు. లాక్డౌన్తో దేశవ్యాప్తంగా వలస కూలీలు ఇబ్బందులు పడుతున్న కథనాలను ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. ఢిల్లీ, యూపి, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర...
మరో 3 నెలలు ఉచిత బియ్యం
మనతెలంగాణ/ హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో మరో విడత మనిషికి 10 కిలోల ఉచిత బియ్యం పంపిణీని ప్రారంభిస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ మేరకు...
కేంద్రం కుట్రలు
తీసుకున్న ప్రతి రూపాయి క్యాపిటల్ ఎక్స్పెండేచర్ మీద చేశాం. అది కేంద్రం గుర్తుంచుకోవాలి. అప్పలు పెరగడం కాదు.. ఆదాయం పెరిగింది. రాష్ట్రం సొంత పన్నుల రాబడిలో దేశంలోనే అతి ఎక్కువ రాబడి సాధించి...
‘డేంజర్’ లెవల్
ప్రమాదం అంచున కడెం ప్రాజెక్టు.. భద్రాద్రి వద్ద గోదావరి ఉగ్రరూపం
కడెం ప్రాజెక్టుకు భారీ వరద
యుద్ధప్రతిపాదికన 25 గ్రామాల
ప్రజలు పునరావాసానికి
సాయంత్రానికి తగ్గినట్టే తగ్గి మళ్లీ
పెరిగిన వరద రాత్రి 10గం.కు
5లక్షల క్యూసెక్కులకు చేరిక
అధికార...
కేంద్ర ఉచిత రేషన్ 6నెలలు పొడిగింపు
80కోట్ల మంది పేదలకు వర్తింపు ఖజానాపై
రూ. 80వేల కోట్ల భారం : ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : దేశమంతటా 80 కోట్ల మంది పేదలకు నెలకు 5 కిలోల ఆహారధాన్యాల సరఫరాకు ఉద్ధేశించిన...
కశ్మీర్లోయ భద్రతపై షా ఆరా
లెఫ్టినెంట్ గవర్నర్తో ఉన్నతస్థాయి సమీక్ష
ఉగ్రవాద కట్టడికి ప్రాధాన్యత
పోలీసు అధికారి కుటుంబానికి పరామర్శ
శ్రీనగర్ : కశ్మీర్ లోయలో భద్రతా పరిస్థితి గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం అధికారుల...
జీనా యహా… మర్‘ నా’ యహా
శ్రీనగర్లో స్థానికేతర కూలీల వెత
చావు కన్నా ఆకలి భయానకం
స్థానికుల ఆదరణతో కదిలిపోలేం
శ్రీనగర్ : ‘ఇక్కడ ఇప్పుడు బతుకు భయం వెంటాడుతోంది. అయితే ఇక్కడి నుంచి మరెక్కడికి వెళ్లలేం. వెళ్లం, ఇక్కడ దక్కే...
వలస కూలీల లెక్కలు తీశారా
న్యూఢిల్లీ : దేశంలో మరోసారి మునుపటి మాదిరిగానే సంభవించిన పరిణామాల నడుమ వలస కూలీల పరిస్థితి వారిబతుకు అతీగతి గురించి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయా? అని సుప్రీంకోర్టు నిలదీసింది. ఇంతకు ముందటిలాగానే...
గ్రామీణులను గట్టెక్కిస్తున్న ఉపాధి హామీ
దాదాపు అన్ని దేశాలలోని ప్రజలు వంద సంవత్సరాలలో ప్రపంచం మొత్తం ఎప్పుడూ చవిచూడని పెను సంక్షోభంలో చిక్కి విలవిల లాడుతున్నారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశమైన భారత్ కూడా ఈ ప్రమాదంలో చిక్కుకున్నా...
భార్య కోసం బస్సెత్తుకెళ్లాడు
లాక్డౌన్లో కోజికోడ్ మొనగాడు
న్యూఢిల్లీ : లాక్డౌన్... కదలని బస్సులు, దూర ప్రాంతంలో కట్టుకున్న భార్య. దిక్కుతోచని స్థితిలో ఆవిడను చూసేందుకు ఓ వ్యక్తి ఏకంగా ఓ ప్రైవేటు బస్సునే అపహరించుకుని వెళ్లాడు. అచ్చం...
రైలు ప్రయాణమా… మాస్కేసుకోకపోతే రూ 500 ఫైన్
న్యూఢిల్లీ : రైల్వే స్టేషన్లు, ఆవరణలలో మాస్క్లు తప్పనిసరిగా ధరించాలి. లేకపోతే రైల్వే చట్టం పరిధిలో శిక్షార్హమైన నేరంగా పరిగణించి రూ 500 వరకూ జరిమానా విధిస్తారు. ఈ మేరకు శనివారం రైల్వే...
వలస నెత్తురోడిన రోడ్డు
గుజరాత్లో వలస కార్మికులపై నుంచి దూసుకుపోయిన ట్రక్కు
ఏడాది పాప సహా 15 మంది దుర్మరణం
సూరత్: పొట్ట చేత పట్టుకుని గుజరాత్కు వచ్చిన 14 మంది వలస కూలీలను, ఓ ఏడాది పాపను చావు...
వలస కూలీలపై వైద్యశాఖ అధికారులు ఆరా
హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు వైద్యశాఖ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గత ఆరునెలల నుంచి రోగులకు సేవలందిస్తున్న వైరస్ విశ్వరూపం దాల్చి ప్రజలను ప్రాణాలతో చెలగాటమాడుతుంది. మార్చి 2న దుబాయ్...
కరోనా నిబంధనలు గాలికి వదిలేసిన జనం
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా వైరస్ విజృంభించి ప్రాణాలను బలిగొట్టున్న ప్రభుత్వ నిబంధనలు ప్రజలు గాలికొద్దిలేస్తున్నారు. ప్రతి వ్యక్తి వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటించి ముఖానికి మాస్కులు, చేతులకు శానిటైజర్ వినియోగించాలని అధికారులు...
శభాష్ శారద
కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని
కూరగాయలు అమ్ముతూ ఆదర్శంగా నిలిచిన యువతి
హైదరాబాద్: కష్టాల కడలిని ఈదుకుంటూ తీరం చేరేందుకు ప్రయత్నిస్తున్న శారద ఎందరికో ఆదర్శంగా నిలిచింది. కరోనా లాక్డౌన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం...
దేశ ప్రయోజనాలే గీటురాయిగా ఉండాలి..!
ప్రధాని మోడీ లడఖ్ ప్రాతానికి వెళ్లి ప్రాణాలకు తెగించి దేశాన్ని రక్షిస్తున్న సైనికులకు మనోధైర్యం కల్పించిన తీరును యావత్ దేశం మెచ్చుకుంటుంటుంది. భారత్ జోలికి వస్తే ఖబర్దార్ దెబ్బకు దెబ్బ తీస్తాం అని...