Home Search
విద్యుత్తు - search results
If you're not happy with the results, please do another search
సంక్షేమమే లక్ష్యంగా విద్యుత్తు పాలసి
సంక్షేమమే లక్షంగా విద్యుత్తు పాలసి
రైతాంగ ప్రయోజనాలకే పెద్దపీట
పేదల బతుకుల్లో వెలుగులు నింపే పాలసి
సంక్షోభం నుంచి విద్యుత్తు రంగం పరిరక్షణ
జెన్కో పరిధిలో జల విద్యుత్తు కేంద్రాలు
ఖరీదైన థర్మల్ విద్యుత్తుకు చెల్లుచీటి
సోలార్, పవన విద్యుత్తుకు ప్రోత్సాహం
ఎన్నికల...
గ్రేటర్ హైదరాబాద్ కు అంతరాయం లేని విద్యుత్తు!
క్షేత్ర స్థాయిలో సెక్షన్ అధికారులతో ఎఫ్వోసి విభాగం పనిచేసేలా ఆదేశాలు జారీ చేసిన సిఎండి
మన తెలంగాణ / హైదరాబాద్: ప్రస్తుత వేసవి కాలంలో అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ శాఖ...
పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించాలి: డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క
ఐదు ఏండ్లుగా పునరుత్పాదక పాలసీ లేకపోవడంతో రాష్ట్రానికి నష్టం
ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో సౌర విద్యుత్తు ఉత్పత్తికి ఏర్పాట్లు
సాగునీటి జలాశయాలపై ఫ్లోటింగ్..సోలార్ విద్యుత్తు ఉత్పత్తికి చర్యలు
ప్రజాభవన్లో టిఎస్ రెడ్కో అధికారులతో సమీక్షలో డిప్యూటీ...
తెలంగాణలో భారీగా పెరిగిన సౌర విద్యుత్తు ఉత్పత్తి
నాడు 72 మెగావాట్లు, నేడు 5600 మెగావాట్లు
క్రిసిల్ ఇంటెలిజెన్స్ నిపుణుల అంచనా
మన తెలంగాణ / హైదరాబాద్: శిలాజ ఇంధన వినియోగాన్ని పూర్తిగా తగ్గించి ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ఉపయోగించుకునేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా...
తెలంగాణలోనే నిరంతర విద్యుత్తు
దశాబ్దాల తరబడి రైతులు కరెంట్ గోసలు అనుభవించారు. తెలంగాణ వస్తే ఈ ప్రాంతం అంతా అంధకారం అవుతుందని ఏకంగా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రే శాపనార్థాలు పెట్టారు. కానీ, రైతులకు మంచి చేయాలన్న విజన్...
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చి తీరుతాం
మన తెలంగాణ/ హైదరాబాద్: రైతులకు ఉచిత విద్యుత్తు విషయంలో అమెరికాలో రేవంత్ రెడ్డి చే సిన వ్యాఖ్యలు తెలంగాణలో భగ్గుమన్నాయి. రైతులకు 8 గంటల ఉచిత విద్యుత్తు సరిపోతుందని, 24 గంటల ఉచిత...
ఎల్ఈడి బల్బులనే వాడదాం, విద్యుత్తును పొదుపు చేద్దాం
మధిర : విద్యుత్ వినియోగం నానాటికి పెరిగిపోతున్న ఈరోజుల్లో ఎల్ ఈ డి బల్బుల వాడకం ద్వారా కరెంటు పొదుపు చేయవచ్చు అని జిల్లా డిస్ట్రిబ్యూటర్ రమేష్ పేర్కొన్నారు. విద్యుత్ శాఖ వారి...
24 గంటలు విద్యుత్తును అందించేది తెలంగాణనే
చుంచుపల్లి : దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా అన్ని రంగాలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని కొత్తగూడెం ఎంఎల్ఎ వనమా వెంకటేశ్వరరావు అన్నారు....
ఢిల్లీలో ఉచిత విద్యుత్తు సరఫరాను బిజెపి ఆపాలనుకుంటోంది: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: “ఢిల్లీలో బిజెపి ఉచిత విద్యుత్తు సరఫరాను ఆపాలనుకుంటోంది. కానీ అది ఈ విషయంలో విజయం సాధించలేదు” అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ తరఫును...
కర్నాటకలో మూడోసారి పెరిగిన కరెంటు ఛార్జీలు…విద్యుత్తు ఇక ఖరీదే!
బెంగళూరు: కర్నాటక ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (కెఇఆర్సి) విద్యుత్ సరఫరా కంపెనీలను (ఎస్కామ్లు) అదనపు ఖర్చులను రికవరీ చేయడానికి అనుమతించినందున విద్యుత్ ధర యూనిట్కు 43 పైసలు పెరగనుంది. గృహోపకరణాలు, వినియోగాన్ని బట్టి...
ప్రతి పౌరుడికీ ఉచిత ఆరోగ్యవసతి, ఉచిత విద్యుత్తు అందాలి: కేజ్రీవాల్
ఢిల్లీ : దేశంలోని ప్రతి పౌరునికి “ఉచిత వైద్యం, విద్య, విద్యుత్, నిరుద్యోగ భృతి” అందించాలని, వీటిని “రేవ్డీ” అనే వారు దేశ ద్రోహులు అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం...
విద్యుత్తు, నీటి సప్లయ్ ఎప్పుడైనా ఆగిపోవచ్చు!
తిరువనంతపురం: “ముఖ్యమైన వస్తువులు తీసుకుని యూనివర్శిటీ హాస్టల్ బంకర్లకు వెళ్లమని మమ్మల్ని అధికారులు కోరారు. మా వద్ద ఆహారం, నీళ్లు కొంచమే ఉన్నాయి. నెట్వర్క్ కవరేజ్ కూడా ఏ క్షణంలోనైనా ఆగిపోవచ్చు” అని...
పెరిగిన సౌర విద్యుత్తు సామర్థ్యం
గ్లాస్గో: భారత సౌర విద్యుత్తు సామర్థ్యం ప్రస్తుతం 45 గిగావాట్స్గా ఉందని ఆదివారం ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో భారత్ తెలిపింది. గత 7 ఏళ్లలో మన సౌర విద్యుత్తు సామర్థ్యం 17 రెట్లు...
పంజాబ్లో విద్యుత్తు యూనిట్కు రూ.3 తగ్గింపు
ఛండీగఢ్: మరికొన్ని నెలల్లో పంజాబ్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ విద్యుత్ ఛార్జీలు తగ్గించారు. దీనికి సంబంధించిన ప్రకటనను ఆయన సోమవారం చేశారు. కాగా కొత్త...
కెసిఆర్.. దమ్ముంటే కాళేశ్వరంపై చర్చకు రా: సిఎం రేవంత్
అసెంబ్లీకి రాకుండా టివి ఛానల్లో కూర్చొని మాట్లాడటం సిగ్గు చేటు
వచ్చే పంద్రాగస్టున రుణమాఫీతో రైతులకు ఆర్థిక స్వాతంత్య్రం తెస్తాం
హరీశ్ ... రాజీనామా లేఖ జేబులో పెట్టుకుని తిరుగు
మోడీ, కెసిఆర్ ఇద్దరూ తోడు...
6న తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ
తుక్కుగూడ సభా ప్రాంగణాన్ని పరిశీలించిన సిఎం రేవంత్ రెడ్డి
తుక్కుగూడ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుక్కుగూడ సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. అంతేకాక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు కూడా...
ఢిల్లీలోనూ ఆరు గ్యారంటీలు…ప్రకటన చదివి వినిపించిన సునీతా కేజ్రీవాల్
న్యూఢిల్లీ: దేశ రాజధాని రామ్ లీలా మైదాన్ లో ఆదివారం నిర్వహించిన ప్రతిపక్షం ‘లోక్ తంత్ర్ బచావో’ ర్యాలీలో సునీతా కేజ్రీవాల్ ఆరు గ్యారంటీలను చదివి వినిపించారు. లోక్ సభ ఎన్నికల్లో విపక్ష...
రాష్ట్రానికి కరెంట్ కావాలా.. వద్దా?
రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్టిపిసి ఘాటు లేఖ
పిపిఎ కుదుర్చుకోకపోతే ఇతర రాష్ట్రాలకు అమ్ముతామని హెచ్చరిక
మన తెలంగాణ / హైదరాబాద్ : విద్యుత్తు ఉత్పత్తి కేం ద్రాల్లో రారాజుగా పిలవబడుతున్న ఎన్టిపిసి (జాతీయ థర్మల్...
కాంగ్రెస్, బిఆర్ఎస్ విసుర్రాళ్ల మధ్య నలుగుతున్న తెలంగాణ
మన తెలంగాణ/నాగర్కర్నూల్ ప్రతినిధి: ‘అధికారం అందించిన ప్రజల కోసమే ప్రతిక్షణం పనిచేస్తున్నా, 140 కోట్ల దేశ ప్రజలే నా కుటుంబం.. మరోమారు అధికారం అందిస్తే రాత్రింబవళ్లు ఒక్కటి చేసి దేశం కోసం...
ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళిక
అటవీ, పర్యాటక శాఖ కలిసి పని చేయాలి
ఉద్యోగుల సాధారణ బదిలీలపై వేసవిలోనే నిర్ణయం
కాలుష్యం లేని పరిశ్రమలకు ప్రోత్సాహకాలు
ఐఎఫ్ఎస్ల ఖాళీల భర్తీకి కేంద్రానికి విజ్ఞప్తి
అటవీ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మన తెలంగాణ /...