Monday, May 13, 2024
Home Search

విద్యుత్తు - search results

If you're not happy with the results, please do another search

ప్రైవేటుకు బార్లా…

  రోగం కంటే ప్రమాదకరమైన మందు ఇవ్వడంలో ప్రధాని మోడీకి సాటిలేరు. గతంలో పెద్దనోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అవకతవక అమలు చర్యలతో దేశాన్ని అపూర్వ సంక్షోభంలోకి నెట్టివేసిన నరేంద్ర మోడీ...

పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీస్తాం

  రైతులు, పేదలు, దళితులను అంధకారంలోకి నెట్టే విద్యుత్ ముసాయిదాను గట్టిగా వ్యతిరేకిస్తాం కేంద్రం డ్రాఫ్ట్‌తో ఏవరికి ఎంత నష్టమంటే.. రైతులు నెలకు రూ.5వేల బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం....

సమర్థ సారథ్యంలో సమృద్ధ రాష్ట్రం

  ఆ రేళ్ల అనతికాలంలోనే పుష్కల సుజల రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ సమర్థ రాజకీయ నాయకత్వంలో సాగు రంగంలో వినూత్న ఆలోచనతో దేశానికే కొత్త బాట చూపించే దిశగా అడుగులు వేస్తున్నది. ప్రపంచంలోనే గణనీయమైన...

విష వాయు విలయం

   చిమ్మ చీకటిలో చిమ్మిన విష వాయువు చిన్నారులను ఇతర నిస్సహాయులను బలి తీసుకోడం అత్యంత ఆందోళనకరమైన పరిణామం కాగా లాక్‌డౌన్‌ లో అప్పటికే ప్రాణాలరచేత పట్టుకొని నిద్రిస్తున్న వేలాది మందిని రాత్రి...

చైనా నుంచి భారత్‌కు ఎంఎన్‌సిలు?

  కరోనా లాక్‌డౌన్ ఇతర అనేక దేశాల మాదిరిగానే భారత్‌నూ ఆర్థికంగా పీల్చిపిప్పి చేస్తున్నది. అదే సందర్భంలో ఈ సంక్షోభం సద్దుమణిగిన తర్వాత ప్రపంచ ఆర్థిక రంగంలో చోటు చేసుకునే మార్పులు మనకు కొన్ని...

2000 రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల వేలం

  సన్నాహాలు చేస్తున్న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ చిత్రారాంచంద్రన్ అధ్యక్షతన కమిటీ మార్గదర్శక నియమాల రూపకల్పనపై దృష్టి హైదరాబాద్: హైదరాబాద్ మహానగరం శివారులోని బండ్లగూడ, పోచారంలలోని టౌన్‌షిప్ ఫ్లాట్లను వేలం వేసేందుకు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ సన్నాహాలు చేస్తున్నది....
రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలపై కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో సాగనివ్వమని టిఈఈజేసీ కన్వీనర్ ఎన్. శివాజీ హెచ్చరించారు.

పవర్‌ఫుల్ డే

  శుక్రవారం ఒక్కరోజే 13,168 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా శుక్రవారం(నిన్నటి రోజు) 13,168 మెగావాట్లు అత్యధిక విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. 23 జిల్లాలు కలిగిన...
KCR

మాంద్యం నీడలో బడ్జెట్‌పై మథనం

  గత బడ్జెట్ పెట్టుబడి కంటే 10 నుంచి 12శాతం అదనం? పన్నులు, ఇతర ఆదాయాలపై ఆరా తీస్తున్న సిఎం కెసిఆర్ కేంద్రం నుంచి పన్ను రాబడి వాటా తగ్గనున్న నేపథ్యంలో ఆచితూచి నిర్ణయాలు ఇరిగేషన్, విద్యుత్తు, వ్యవసాయం,...
KTR

పల్లెల ప్రగతే రాష్ట్రాభివృద్ధి

దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు, దేశంలో ఎక్కడా లేనంతగా పల్లెల అభివృద్ధి తెలంగాణలో జరుగుతుంది  మొదటి సారి ఎంఎల్‌ఎగానే కెసిఆర్ సిద్దిపేటకు 1988-89లో హరితహారం తెచ్చారు  ఒకే సారి 12వేల మొక్కలు నాటించారు  ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో...

అవమానపరిచే అట్టహాసం!

  ఒకరి పెళ్లి మరొకరి చావుకి వచ్చిందన్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ఆయన అడుగు పెట్టే ప్రాంతాల్లోని పేద సాదల, మురికి వాడల నివాసుల కొంపలు కూల్చుతున్నది. ముఖ్యంగా అహ్మదాబాద్...
Magha-Amavasya

మాఘస్నానం మహిమాన్వితం

మాఘమాసం శైవ వైష్ణవులిద్దరికీ పవిత్రమైనది. కార్తీకమాసంలో చేసే ఉపవాసం ఎంత పుణ్యాన్నిస్తుందో అంతే ఫలితం మాఘస్నానం ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో సూర్యోదయానికి ముందే చెరువులు, నదులు, కాలువలు, సముద్రాల వద్ద...

మోడీ, అమిత్‌షాల ప్రభంజనానికి కేజ్రీ‘వాల్’

  హైదరాబాద్ : దేశంలో మోడీ, అమిత్‌షాల అప్రతిహత ప్రభంజనానికి ఢిల్లీ ఆప్‌అధినేత కేజ్రీవాల్ అడ్డుకట్ట వేశారు. 11 రాష్ట్రాల బిజెపి ముఖ్యమంత్రులు, 200 మంది ఎంపిలు ఢిల్లీని ముట్టడించినా రాజధాని ఢిల్లీ లో...

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు సజావుగా జరిగేందుకు ఏర్పాట్లు చేయాలి

  హైదరాబాద్ : నగరంలో ఫిబ్రవరి 1 నుండి 20వ తేదీవరకు జరిగే ఇంటర్మీడియెట్ మొదటి, రెండవ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు...

ఆప్ వైపే ఢిల్లీ?

 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న ప్రశ్న ఆసక్తికరమైనది. 2015 ఎన్నికల్లో శాసనసభలోని 70 స్థానాలలో 67 గెలుచుకొని రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) అధికారాన్ని మళ్లీ...

నష్టాల్లోనూ చెదరని నాణ్యత

  విద్యుత్ రంగంలో తెలంగాణ విశిష్టత హైదరాబాద్ : నష్టాలను భరిస్తూ కూడా నాణ్యమైన విద్యుత్‌ను ప్రజలకు అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. రైతు సంక్షేమమే ధ్యేయమంటూ వారికి కరెంటును ఉచితంగా సరఫరా చేస్తున్నది. ప్రజలకు, పరిశ్రమలకు...

సౌర విద్యుత్ రంగంలోకి సింగరేణి

  హైదరాబాద్ : బొగ్గు ఉత్పత్తితో పాటు థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని విజయవంతంగా చేపట్టి లాభాల బాటలో పయనిస్తున్న సింగరేణి సంస్థ తన చరిత్రలో మరో ఆరుదైన మైలురాయిని చేరుకుంది. సౌర విద్యుత్ ఉత్పత్తి...

మల్లన్నసాగర్‌కు నీటిని తరలించేందుకు.. విద్యుత్ సరఫరా పనులు పూర్తి

  హైదరాబాద్ : ఈ ఏడాది నుంచే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కొండపోచమ్మసాగర్ వరకు తరలించడానికి అవసరమైన పంపింగ్ వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన సిద్దం చేస్తున్నట్టు ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి దేవులపల్లి...

సౌర విద్యుత్ వినియోగంలో దక్షిణ మధ్య రైల్వే ముందడుగు

  హైదరాబాద్: సౌర విద్యుత్ వినియోగంలో దక్షిణ మధ్య రైల్వే మరో ముందడుగు వేసింది. జోన్ పరిధిలోని నంద్యాల, యర్రగుంట్ల సెక్షన్‌ల మధ్య తొలి సౌర విద్యుత్ మార్గం అందుబాటులోకి తెచ్చారు. ఈ మార్గం...

Latest News