Home Search
శ్రామిక్ రైళ్లు - search results
If you're not happy with the results, please do another search
7 రాష్ట్రాల నుంచి 63 శ్రామిక్ స్పెషల్ రైళ్లు
న్యూఢిల్లీ: వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు ఎన్ని శ్రామిక్ స్పెషల్ రైళ్లు కావాలో తెలియచేయాలంటూ రైల్వే బోర్డు చైర్మన్ వివిధ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు లేఖ రాసిన దరిమిలా మొత్తం 63...
వలస కార్మికులు, విద్యార్థుల తరలింపునకు ‘శ్రామిక్ స్పెషల్ ’రైళ్లు
కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం
ఆయా రాష్ట్రాలు, రైల్వే శాఖ సమన్వయంతో ఏర్పాటు
మేడే తొలి రోజే ఆరు ప్రత్యేక రైళ్లు
మరిన్ని రైళ్లు నడిపే అవకాశం
మార్గదర్శకాలు జారీ
న్యూఢిల్లీ: ఈ నెల 3న ముగియనున్న దేశవ్యాప్త...
శ్రామిక్కు ‘ఎస్’.. ప్యాసింజర్కు ‘నో’
రైళ్లతో కరోనా రవాణా.. ఇప్పుడే నడుపొద్దు
ప్రయాణికుల ట్రైన్లను పునరుద్ధ్దరిస్తే వైరస్ను కంట్రోల్ చేయలేం
వలస కూలీలను వెళ్లనియ్యకపోతే ఆందోళనలు తలెత్తుతాయి
ఇంటికెళ్లొస్లే వాళ్లే నిమ్మల పడుతారు, శ్రామిక రైళ్ల నిర్ణయం భేష్
కరోనాతో రాష్ట్రాల ఆర్థికపరిస్థితి దారుణంగా...
15 రోజుల్లో పంపండి
15 రోజుల్లోగా వారిని స్వస్థలాలకు చేర్చండి
రాష్ట్రాలు అడిగిన 24 గంటల్లో ప్రత్యేక రైలు ఏర్పాటు
ఉపాధి కల్పనకోసం ప్రణాళికలు రూపొందించాలి
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలుకు సుప్రీం ఆదేశాలు
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లో చిక్కుపడిపోయి స్వస్థలాలకు వెళ్లలేక అవస్థలు పడుతున్న...
వలసకూలీల అంశంపై సుప్రీం మధ్యంతర తీర్పు
న్యూఢిల్లీ: వలసకూలీల అంశంపై సుప్రీం కోర్టు మంగళవారం మధ్యంతర తీర్పు ఇచ్చింది. వలస కార్మికులను స్వస్థలాలకు 15 రోజుల్లో తరలించాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలకు ఆదేశించింది. రాష్ట్రాలు అడిగిన 24గంటల్లో శ్రామిక్ రైళ్లు ఏర్పాటు...
ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవం
గ్రామాలకు కరోనా పాకకుండా చేయాలి, దేశం ముందున్న పెద్ద సవాల్ ఇదే
లాక్డౌన్తో జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవాల్సి ఉంది,
దానికి తగట్టుగా ఆర్థిక ప్యాకేజీ ఉండబోతోంది
లాక్డౌన్ పొడిగింపును వ్యతిరేకించిన 12 రాష్ట్రాలు!
ఎవరైనా...
లాక్డౌన్ 3.0
మే 17వరకు పొడిగింపు
కరోనా వ్యాప్తిని బట్టి మూడు జోన్లుగా జిల్లాల విభజన
కేంద్రం ఉత్తర్వులు.. నిర్ణీత సడలింపులు.. బస్సులు, రైళ్లకు బ్రేక్లే
రెడ్ జోన్లలో ఆంక్షలు యథాతథం
ఆరెంజ్, గ్రీన్ జోన్లలో కాస్త సడలింపులు
గ్రీన్ జోన్లోని...
ఛత్తీస్గఢ్కు తిరిగి వచ్చిన 3.75 లక్షల మంది వలస కార్మికులు
రాయపూర్ : లాక్డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాలలో చిక్కుకుపోయిన ఛత్తీస్గఢ్కు చెందిన వలస కార్మికులు, ఇతరులు ఇప్పటివరకు దాదాపు 3.75 లక్షల మంది తమ స్వరాష్ట్రానికి తిరిగి వచ్చారని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం...
కరోనాపై ఇంకా పోరాడాల్సిన అవసరం ఉంది: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: కరోనాపై ఇంకా పోరాడాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ... మన పోరాటం ప్రపంచ దేశాలకు ఆదర్శం. ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి....
వలసలు రివర్స్
సిఎం కెసిఆర్ భరోసాతో తిరిగి వస్తున్న కూలీలు
బీహార్ నుంచి ప్రత్యేక రైలులో లింగంపల్లికి చేరుకున్న 259 మంది
పుష్పగుచ్ఛాలతో అపూర్వ స్వాగతం పలికిన మంత్రి గంగుల, రైతుబంధు చైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డి, పౌరసరఫరాల...