Home Search
శ్రీవారి లడ్డూ - search results
If you're not happy with the results, please do another search
అయోధ్యకు శ్రీవారి లడ్డూ ప్రసాదం సిద్ధం
మన తెలంగాణ/ హైదరాబాద్: అయోధ్యలో ఈ నెల 22వ తేదీ శ్రీ రామచంద్రులవారి విగ్రహప్రతిష్ట, శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు 25 గ్రాముల బరువు గల ఒక లక్ష చిన్న లడ్డూలను...
అయోధ్యలో శ్రీవారి లడ్డూలు!
అయోధ్య రామాలయంలో జనవరి 22న అంగరంగవైభవంగా జరగనున్న విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) కూడా తన వంతు సేవలను అందించేందుకు నడుం బిగించింది. అయోధ్యలో శ్రీరాముడికోసం పాదుకలను హైదరాబాద్...
నాణ్యంగానే శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ
వైభవోత్సవ మండపంలో పోటు సిబ్బందితో ప్రత్యేక సమావేశం
మన తెలంగాణ / హైదరాబాద్ : నాణ్యత విషయంలో ఎలాంటి రాజీకి తావు లేకుండా దిట్టం మేరకు శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదాలు తయారు చేస్తున్నామని...
హైదరాబాద్ లో ముగిసిన శ్రీవారి లడ్డూల విక్రయం
మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలో శ్రీవారి లడ్డూ ప్రసాద విక్రయాలు ముగిశాయి. హిమాయత్నగర్ టిటిడి బాలాజీ భవన్లో నాలుగు రోజుల పాటు లడ్డూలను విక్రయించారు. దాదాపు రెండు లక్షల 75వేల లడ్డూ ప్రసాదాల అమ్ముడుపోయాయని అధికారులు...
తిరుమలలో కరోనా ఎఫెక్ట్.. శ్రీవారి లడ్డూలు ఫ్రీ..
మనతెలంగాణ/హైదరాబాద్: తిరుమల శ్రీవారి లడ్డూలపై కరోనా ఎఫెక్ట్ పడింది. భక్తుల దర్శనం రద్దుతో లడ్డూల అమ్మకం నిలిచిపోయింది. ఈ క్రమంలో దాదాపు 2 లక్షల లడ్డూలు కౌంటర్లలో మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో మిగిలిపోయిన...
తిరుమల నుంచి అయోధ్యకు లక్ష లడ్డూలు
మన తెలంగాణ / హైదరాబాద్ : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం సమీపిస్తోంది. మరో 17 రోజుల్లో భారత్ లోనే అత్యంత అద్భుతమైన రామాలయం ప్రారంభం కానుంది....
సిద్దిపేటలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టిటిడి ఆమోదం
తిరుమల: టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఇందులో తీసుకున్న ప్రధాన నిర్ణయాలను ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు . వివరాలు...
తిరుమలలో అటోమెటిక్ లడ్డూ తయారీ యంత్రాలు..
హైదరాబాద్: తిరుమలలో లడ్డూల తయారీ ప్రక్రియ వేగవంతం చేసే చర్యల్లో భాగంగా ఈ ఏడాది డిసెంబర్ నాటికి అటోమెటిక్ లడ్డూ తయారీ యంత్రాలను అందుబాటులోకి తెస్తామని టిటిడి ఈవో ఎ.వి. ధర్మారెడ్డి తెలిపారు....
భక్తులకు సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం
ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఎస్వీ మ్యూజియం అభివృద్ధి
నూతన టెక్నాలజీతో అధిక సంఖ్యలో నాణ్యమైన శ్రీవారి లడ్డూల తయారీ
తిరుమలలో గణతంత్ర వేడుకల్లో టిటిడి ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి
దేశ విదేశాల నుండి తిరుమలకు విచ్చేస్తున్న భక్తులకు సౌకర్యవంతంగా...
శ్రీవారి లడ్డు తూకంపై అపోహలు నమ్మవద్దు: టిటిడి
తిరుమల: భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తూకం (బరువు)పై సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను నమ్మవద్దని టిటిడి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. శ్రీవారి లడ్డూ తూకం కచ్చితంగా...
సూర్యాగ్రహణం: తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత
తిరుమల: సూర్యాగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూతపడింది. మంగళవారం ఉదయం 8.11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు 12 గంటల పాటు టిటిడి అధికారులు శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. ...
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయాన్ని సోమవారం భారీ సంఖ్యలో భక్తులు సందర్శించారు. తిరుమల స్వామివారిని 25,295 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారికి...
తిరుమల లడ్డూకు 306వ పుట్టిన రోజు శుభాకాంక్షలు…
తిరుమల శ్రీవారి లడ్డూకు 306వ పుట్టిన రోజు శుభాకాంక్షలు...
తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదం భక్తులకు పరమపవిత్రం, స్వామి వారి లడ్డూ కోసం భక్తులు...
శ్రీ వారి భక్తులకు శుభవార్త.. రేపటి నుంచి హైదరాబాద్లో లడ్డూల విక్రయం
హైదరాబాద్: శ్రీ వెేంకటేశ్వర స్వామి వారి భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల శ్రీ వారి లడ్డూ ప్రసాదం రేపటి (ఆదివారం) నుంచి హైదరాబాద్ లో కూడా భక్తులకు అందుబాటులోకి రానుంది. కరోనా...
తిరుమల లడ్డు ఆన్ లైన్ బుకింగ్ పై స్పందించిన టిటిడి..
ఆన్ లైన్ లో లడ్డూలు బుక్ చేసుకోవచ్చని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, వాటిని భక్తులు నమ్మవద్దని టిటిడి అధికారులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టిటిడి అధికారులు మాట్లాడుతూ.. టిటిడి...
రూ. 5142 కోట్ల వార్షిక బడ్జెట్ను ఆమోదించిన టిటిడి ధర్మకర్తల మండలి
శ్రీవారి ఆశీస్సులతో మహిళలకు మంగళసూత్రాలు
కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంపు
మండలి అధ్యక్షుడు భూమాన కరుణాకర్ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్: టిటిడి వార్షిక బడ్జెట్ ( 2024--25 ఆర్థిక సంవత్సరానికి) రూ.5,141.74 కోట్లతో...
టిటిడి ఉద్యోగులకు ఇళ్ళ పట్టాలు
3 దశల్లో పంపిణీ
పీస్ రేట్ కార్మికులకు రూ.20 వేల పెంపు
టిటిడి ఛైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి
మన తెలంగాణ/ హైదరాబాద్: తమ ఉద్యోగులకు ఇళ్ళపట్టాలు పంపణి చేయాలని టిటిడి నిర్ణయించింది. మంగళవారం జరిగిన...
ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ
అమ్మవారికి కుంకుమర్చన... శ్రావణమాస పూజలు
యాదాద్రి ఆలయ నిత్యరాబడి రూ.25.08 లక్షలు.....
మనతెలంగాణ/యాదాద్రి: శ్రీలక్ష్మీనరసింహ స్వామి యాదాద్రి క్షేత్రంలో శ్రావణమాసం ఆండాళ్ అమ్మవారికి కుంకుమార్చన, ఊంజల్ సేవ మహోత్సవాన్ని ప్రత్యేక పూజలను ఆలయ అర్చకులు వైభవంగా...
టిటిడి బడ్జెట్ @ రూ.4411 కోట్లు: వైవి సుబ్బారెడ్డి
అమరావతి: తిరుమల తిరుపతిలో శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం కార్యక్రమం జరిగింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో...
తిరుమలలో కొత్త నిబంధనలు..
హైదరాబాద్ : తిరుమలలో ఫేస్ రికగ్నిషన్ అమల్లోకి వస్తోంది. తిరుమలలో ప్రధానంగా.. శ్రీవారి సర్వ దర్శనం, లడ్డూ ప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు అంశాల్లో మరింత పారదర్శకత పెంచేందుకు ఈ నిర్ణయం...