Home Search
సర్కార్ - search results
If you're not happy with the results, please do another search
రేవంత్ సర్కార్ను టచ్ చేసే శక్తి ఎవ్వరికీ లేదు
మనతెలంగాణ/హైదరాబాద్:కాంగ్రెస్ అంటే బిజెపి నేతలకు భయం పట్టుకుందని అందుకే తమపై పదేపదే ఆరోపణలు చేస్తున్నారని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. కాం గ్రెస్ తమకు పోటీయే కాదంటూనే బిజెపి పదేపదే విమర్శిస్తోందని...
రేవంత్ సర్కార్ను టచ్ చేసే శక్తి ఎవ్వరికీ లేదు
కాంగ్రెస్ అంటే బిజెపి నేతలకు భయం పట్టుకుంది
ఇచ్చిన హామీల మేరకు పథకాలు అమలు చేస్తున్నాం
అదానీ, అంబానీ ఇళ్లలో ఈడీ, ఐటీ సిబ్బందితో తనిఖీలు చేయించండి..?
ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ అంటే బిజెపి...
రేవంత్ సర్కార్కు ఎదురుదెబ్బ.. రైతుభరోసా నిధులపై ఈసీ ఆంక్షలు
హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో రైతు భరోసా నిధుల విడుదలపై ఎన్నికల కమిషన్ మంగళవారం ఆంక్షలు విధించింది. లోక్ సభ ఎన్నికల...
సర్కార్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: రేవంత్
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలలో వచ్చిన మెజార్టీ తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు, పార్లమెంట్ ఇంఛార్జులపై ఉందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పార్లమెంట్ అభ్యర్థుల నామినేషన్ స్క్రూటిని, భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమంత్రి రేవంత్...
ప్రజలను, పాలనను కాంగ్రెస్ సర్కార్ గాలికొదిలేసింది: జగదీష్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను, పాలనను కాంగ్రెస్ సర్కార్ గాలికి వదిలేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్(నందికొండ మున్సిపాలిటీ)లో కోతులు మరణించిన వాటర్ ట్యాంక్ ను...
మోడీ సర్కార్పై ఖర్గే మండిపాటు
కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటోందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వెల్లడించారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డి ప్రభుత్వం తమ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసిందని, ఆదాయం పన్ను శాఖ తమ...
రైతులను కన్నీరు పెట్టిస్తున్న కాంగ్రెస్ సర్కార్
రైతు రాజ్యం తెస్తామన్నారు...ఇప్పుడు రైతులను కాంగ్రెస్ కన్నీరు పెట్టిస్తోంది’ అని కరీంనగర్ మాజీ ఎంపి బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్లో మాజీ సిఎం కెసిఆర్ కదనభేరి సభను విజయవంతం చేయాలని, ఎంఎల్ఎ...
ఎస్బిఐ ద్వారా మోడీ సర్కార్ కొత్త నాటకం: ఖర్గే ఫైర్
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల వివరాలను బహిర్గతం చేయడానికి మరి కొంత వ్యవధి కావాలంటూ భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్బిఐ) సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దుయ్యబట్టింది. తన అక్రమ లావాదేవీలను...
అమరజవాన్ల కుటుంబాలకు ఢిల్లీ సర్కార్ రూ. 1 కోటి పరిహారం
గత తొమ్మిదేళ్లలో దేశం కోసం ప్రాణాలర్పించిన 35 మంది అమరవీరుల కుటుంబాలకు, కరోనా మహమ్మారి కాలంలో ప్రజలకు సేవలందచేసే క్రమంలో వైరస్బారిన పడి మరణించిన 92 మంది కొవిడ్ వారియర్ల కుటుంబాలకు రూ....
అభివృద్దిలో రాష్ట్ర సర్కార్కు పూర్తి సహకారం అందిస్తాం: పిఎం మోడీ
సోమవారం ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వర్చువల్ విధానంలో రూ. 56 వేల కోట్ల ప్రాజెక్ట్లకు పీఎం ప్రారంభోత్సవాలు , శంకుస్థాపనలు చేసి జాతికి అంకితం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో...
మమత సర్కార్కు గవర్నర్ 72 గంటల డెడ్లైన్
కోల్కత: పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖలీలో మహిళలపై అత్యాచారాలు, భూకబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షాజహాన్ షేక్ను 72 గంటల్లోగా అరెస్టు చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర గవర్నర్ ఆనంద బోస్...
స్టేడియంలో బహిరంగంగా హత్యా నిందితుడిని ఉరి తీసిన తాలిబన్ సర్కార్..
ఇస్లామాబాద్ : ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లో ఒక క్రీడా స్టేడియంలో వేలాది మంది సమక్షంలో ఒక హత్య నిందితుని తాలిబన్ సోమవారం బహిరంగంగా ఉరి తీసింది. ఇది గడచిన ఐదు రోజుల్లో అమలు చేసిన...
గుడ్ న్యూస్.. ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం
ఎల్ఆర్ఎస్(లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020లో స్వీకరించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించిన లే అవుట్ లను మార్చి 31లోగా క్రమబద్దీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని...
బల పరీక్షకు ఆప్ సర్కార్ సిద్ధం
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం అసెంబ్లీలో తన ప్రభుత్వంపై విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై శనివారం అసెంబ్లీలో చర్చ జరగనున్నది. తమకు రూ. 25 కోట్లను ముట్టచెబుతామని ప్రలోభ...
నేడు నితీస్ సర్కార్ పై బలపరీక్ష..
బీహార్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జెడియూ-బిజేపీ కూటమీ నేతృత్వంలోని ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కొనుంది. ఈరోజు రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మరికాసేపట్లో నితీష్ ప్రభుత్వంపై బలపరీక్ష జరగనుంది....
కేరళను ఆర్థిక సంక్షోభంలో నెట్టేసిన మోడీ సర్కార్
ఢిల్లీలో పినరయి సారథ్యంలో లెఫ్ట్ ఫ్రంట్ నిరసన
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవహారాలలో దక్షిణాది రాష్ట్రాల పట్ల మోడీ ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సారథ్యంలో అధికార ఎల్డిఎఫ్ గురువారం...
అబద్ధాలే ఈ సర్కార్ కు పునాది
మీడియా సమావేశంలో హరీశ్ రావు
మన తెలంగాణ/హైదరాబాద్ : నీటి పారుదల అవకతవకలపై సిఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు మాజీ మంత్రి హరీశ్ రావు కౌంట ర్ ఇచ్చారు. సిఎం రేవంత్ మీడియా...
కాంగ్రెస్ సర్కార్ త్వరలో పతనం
న్యూఢిల్లీ : వైఎస్ఆర్సిపి ఎంపి విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్య లు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, అక్కడ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని అన్నారు. దానికి పెద్ద సమయం...
భూములపై సర్కార్ కే హక్కు
2014 తర్వాత పలు సంస్థలకు కేటాయించిన భూముల విరాలు ఇవ్వండి
సిబి, ఈడి సంస్థలు జప్తు చేసిన భూములపై హక్కు పొందడానికి కార్యాచరణ రూపొందించండి
టిఎస్ఐఐసి సమీక్ష సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి డి....
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేసిన గత సర్కార్: మంత్రి సీతక్క
మంచిర్యాల : కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు ఇంద్రవెల్లి దళిత, గిరిజన దండోరా సభ నాంది అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్చార్జి,...