Home Search
సర్కార్ - search results
If you're not happy with the results, please do another search
ట్రంప్ మూడు గంటల పర్యటనకు రూ.100 కోట్లు ఖర్చు..
ఆహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెల 24న భారత్ రానున్న నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకొని అక్కడ మూడు గంటల పాటు ట్రంప్...
సాగు రుణాల లక్ష్యం చేరుకుంటాం
ఈ రంగానికి రుణ వితరణను జాగ్రత్తగా గమనిస్తున్నాం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ద్రవ్యోల్బణంపై పెద్దగా ప్రభావం ఉండదు : ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు ఇచ్చే వ్యవసాయ రుణాలను ప్రభుత్వం...
రేపు సాయంత్రం రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం…
హైదరాబాద్: ఆదివారం సాయంత్రం 4గంటలకు రాష్ట్ర కేబినేట్ సమావేశం భేటీ కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్కుమార్ను ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు. ప్రగతిభవన్లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన...
కొనసాగుతున్న సహకార సంఘాల ఎన్నికలు…
హైదరాబాద్: తెలంగాణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనుంది. మధ్యాహ్నం 2గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది....
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం…
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో దారుణం జరిగింది. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని తడ్లకుంట బస్తీలోని ఓ ఇంట్లో ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. ఓ వ్యక్తి తన భార్యతో పాటు అత్తను...
మరో ఐటి కంపెనీకి శంకుస్థాపన చేయనున్న మంత్రి కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ సర్కార్ అందిస్తున్న ప్రోత్సాహం, ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ చొరవతో ద్వితీయశ్రేణి నగరం వరంగల్కు ఐటీ కంపెనీలు తరలివస్తున్నాయి. తాజాగా మరో అంతర్జాతీయ ఐటి కంపెనీ క్వాడ్రంట్ రిసోర్సెస్...
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
గంగాధర: కరీంనగర్ జిల్లాలోని గంగాధర కురిక్వాల గ్రామం మధ్య రహదారిపై శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ గ్రానైట్ లారీ అదుపుతప్పి ప్రయాణికులతో వెళ్తున్న టాటాఏస్ వాహనాన్ని...
నేటి నుంచి పాక్-బంగ్లా టెస్టు సమరం
రావల్పిండి: సొంత గడ్డపై బంగ్లాదేశ్తో చారిత్రక టెస్టు సమరానికి పాకిస్థాన్ సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య రావల్పిండి వేదికగా టెస్టు మ్యాచ్ జరుగనుంది. శుక్రవారం ఈ మ్యాచ్ ప్రారంభమవుతోంది. ఇటీవలే శ్రీలంకతో స్వదేశంలో...
నడి రోడ్డులో అక్కచెల్లెళ్లపై అమానుషం
సిలిగురి (పశ్చిమబెంగాల్ ): పశ్చిమబెంగాల్ దక్షిణ దినాజ్ పూర్ జిల్లా ఫటానగర్ గ్రామంలో శుక్రవారం ఇద్దరు అక్కాచెల్లెళ్లను కొట్టి, కాళ్లకు తాళ్లు కట్టి ఈడ్చివేసిన అమానుష సంఘటన సంచలనం కలిగించింది. తమకు చెందిన...
దీపం లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్లు
హైదరాబాద్ : గ్రేటర్ నగరంలో పేద కుటుంబాలు వంట చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉజ్వల యోజన పథకం (దీపం ) పథకం ద్వారా గ్యాస్సిలిండర్ల పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ...
మేడారానికి హెలికాప్టర్ సేవలు…
వరంగల్ రూరల్: తెలంగాణలో రెండేండ్ల కోసారి 4రోజుల పాట జరిగే మేడారం గిరిజన జాతరకు లక్షలాది మంది భక్తులు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్ నుంచి మేడారానికి హెలికాప్టర్...
పౌరసత్వ చట్టం చారిత్రాత్మకం
గాంధీజీ కలను నెరవేర్చిన ప్రభుత్వం, పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతి ప్రశంస, హింస దేశాన్ని బల హీనం చేస్తుందని హితవు, ప్రతిపక్షాల నిరసన, అధికార పక్షం హర్షధ్వానాలు .
ఈ దశాబ్దం...
రోడ్డు ప్రమాదంలో విద్యార్థులకు గాయాలు…
ఇందల్వాయి: నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వేగంగా వెళ్తున్న స్కూల్ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాద సంఘటనలో 4వ తరగతి ...
స్టే సచివాలయం కూల్చివేతపైనే
డిజైన్, అంచనావ్యయంపై కాదు : హైకోర్టు
హైదరాబాద్: కొత్త సచివాలయ భవనాల నిర్మాణాలకు ప్రాథమికంగా అవసరమైన డిజైన్ల రూపకల్ప, ఖర్చులకు చెందిన అంచనాల తయారీకి వ్యతిరేకంగా తామేమీ ఆర్డర్ ఇవ్వలేదని హైకోర్టు తేల్చి చెప్పింది....
రాజస్థాన్లో కరోనా వైరస్ కలకలం
జైపూర్ : రాజస్థాన్ లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. జైపూర్ లో ఓ విద్యార్థికి కరోనా లక్షణాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. కాగా, అధికారులు రక్తనమూనాలను సేకరించి పూణెకు పంపారు. కాగా...
భూ కబ్జాదారులపై చర్యలు!
ప్రభుత్వానికి నివేదిక అందచేసిన అధికారులు
ఖాతాలను పునః పరిశీలించాలని ప్రభుత్వ నిర్ణయం
లీజు భూముల వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి
కేంద్ర ప్రభుత్వానికి కేటాయించిన భూములపై ఆరా
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూముల ఆక్రమణల నేపథ్యంలో...
గుంటూరులో దారుణ హత్య…
అమరావతి: గుంటూరులోని గౌతమి బార్ వద్ద శనివారం అర్థరాత్రి దారణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న నాగుర్ సైదా అనే వ్యక్తిని ప్రత్యర్థులు కత్తులతో దారుణంగా పొడిచి హత్యచేశారు. ఈ ఘటన స్థానికంగా...
కాకు వ్యతిరేకం
వచ్చే అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, చట్టాన్ని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలి, భారత్ను హిందూ దేశంగా చేయాలని బిజెపి చూస్తోంది, కాను సుప్రీం కోర్టు సుమోటోగా కొట్టేయాలి, త్వరలో హైదరాబాద్లో కా వ్యతిరేక పక్షాలతో...
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో జనసేనాని భేటీ..
మన తెలంగాణ/హైదరాబాద్: జనసేన అధినేత పవన్కల్యాణ్ ఢిల్లీలో వరుసగా కేంద్రమంత్రులు, బిజెపి నేతలతో భేటీలు జరుపుతున్న వేళ పార్టీ విలీనంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. బుధవారం ఢిల్లీలో పవన్ నిర్వహించిన రెండు...
ఎపిలో మూడు రాజధానులు హాస్యాస్పదం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం హాస్సాస్పదంగా మాజీ ఎంపి.వి.హనుమంతరావు వ్యాఖ్యనించారు. దేశంలోనూ మూడు రాజధానుల విధానం లేదని చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...