Home Search
సర్కార్ - search results
If you're not happy with the results, please do another search
భూ కబ్జాదారులపై చర్యలు!
ప్రభుత్వానికి నివేదిక అందచేసిన అధికారులు
ఖాతాలను పునః పరిశీలించాలని ప్రభుత్వ నిర్ణయం
లీజు భూముల వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి
కేంద్ర ప్రభుత్వానికి కేటాయించిన భూములపై ఆరా
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూముల ఆక్రమణల నేపథ్యంలో...
గుంటూరులో దారుణ హత్య…
అమరావతి: గుంటూరులోని గౌతమి బార్ వద్ద శనివారం అర్థరాత్రి దారణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న నాగుర్ సైదా అనే వ్యక్తిని ప్రత్యర్థులు కత్తులతో దారుణంగా పొడిచి హత్యచేశారు. ఈ ఘటన స్థానికంగా...
కాకు వ్యతిరేకం
వచ్చే అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, చట్టాన్ని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలి, భారత్ను హిందూ దేశంగా చేయాలని బిజెపి చూస్తోంది, కాను సుప్రీం కోర్టు సుమోటోగా కొట్టేయాలి, త్వరలో హైదరాబాద్లో కా వ్యతిరేక పక్షాలతో...
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో జనసేనాని భేటీ..
మన తెలంగాణ/హైదరాబాద్: జనసేన అధినేత పవన్కల్యాణ్ ఢిల్లీలో వరుసగా కేంద్రమంత్రులు, బిజెపి నేతలతో భేటీలు జరుపుతున్న వేళ పార్టీ విలీనంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. బుధవారం ఢిల్లీలో పవన్ నిర్వహించిన రెండు...
ఎపిలో మూడు రాజధానులు హాస్యాస్పదం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం హాస్సాస్పదంగా మాజీ ఎంపి.వి.హనుమంతరావు వ్యాఖ్యనించారు. దేశంలోనూ మూడు రాజధానుల విధానం లేదని చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...
దుకాణాల్లోకి దూసుకెళ్లిన లారీ.. నలుగురు మృతి
భువనేశ్వర్: ఒడిశాలోని సంబల్పూర్ జిల్లా పారమానుపూర్ వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన లారీ రోడ్డుపక్కనున్న నాలుగు షాపుల్లోకి దూసుకెళ్లింది....
ఎపి త్రికేంద్రీకరణ
మూడు రాజధానుల బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం, అసెంబ్లీకి సమర్పణ
అమరావతిలోనే శాసనసభ, పాలనా రాజధానిగా విశాఖపట్నం, కర్నూలులో హైకోర్టు
అసెంబ్లీ వద్ద నిరసన ప్రదర్శనలు, ఉద్రిక్తత
హైదరాబాద్ : పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆంధ్రప్రదేశ్...
మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై షిరిడీ వాసుల ఆగ్రహం
ముంబై: మహారాష్ట్ర సర్కార్ నిర్ణయంపై షిరిడీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రి గ్రామాభివృద్ధికి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే రూ. 100 కోట్లు కేటాయించారు. సిఎం షిరిడీని కాదని పత్రికి నిధులు కేటాయించడంపై...
ట్రాక్టర్ బోల్తా.. ముగ్గురు కూలీలు మృతి
కృష్ణా: ట్రాక్టర్ బోల్తాపడటంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందిన విషాద ఘటన కృష్ణాజిల్లాలోని నందిగామ మండలం జొన్నలగడ్డ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 12...
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి…
ఖమ్మం: జిల్లాలోని పెనుబల్లి మండలం లంకపల్లి వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన ఓ కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఐదుగరు...
పల్లెవించిన ప్రగతి
ప్రజల విశేష భాగస్వామ్యంతో ముగిసిన పల్లెప్రగతి-2
రూ.147కోట్లతో అమలైన అభివృద్ధి కార్యక్రమాలు
పాలుపంచుకున్న 7లక్షల మంది ప్రజలు
గుర్తించిన పనుల్లో 94.8% పూర్తి
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమానికి ప్రజలు...
ఇది సవాళ్ల బడ్జెట్
మందగమనం, జిడిపి పతనం ప్రభావం
ఆర్థికవేత్తలతో మోడీ సర్కార్ సమావేశాలు
లీక్ చేయకూడదు
ఇంటెలిజెన్స్ విభాగం నుండి సైబర్ సెక్యూరిటీ సెల్ వరకు ప్రతి ఒక్కరూ ఆర్థిక మంత్రి త్వ శాఖకు రక్షణగా ఉంటారు. ఈ 10...
267 పిపి పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
నాంపల్లి:తెలంగాణ వ్యాప్తంగా కోర్టుల్లో చాన్నాళ్లుగా భర్తీ ప్రక్రియకు నోచుకుని 267 పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పోస్టుల నియమాకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయా పోస్టులను మంజూరు...
లక్ష రూపాయల లంచం…. ఐఎఎస్ అధికారి అరెస్ట్
భువనేశ్వర్: లక్ష రూపాయలు లంచం తీసుకున్న ఆరోపణలతో ఓ ఐఎఎస్ అధికారి సస్పెండ్ కావడంతో పాటు అరెస్ట్ అయిన సంఘటన ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగింది. ఐఎఎస్ అధికారి బినయ్ కేతన్ ఉపాధ్యాయ్ హార్టికల్చర్...