Saturday, April 27, 2024

హనుమకొండలో కల్తీ పురుగుల మందుల ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కల్తీ పురుగుల మందులు అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 11 మంది నిందితులను హనుమకొండ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితుల నుంచి రూ. 57 లక్షల విలువైన కల్తీ మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గడువు తీరిన మందులు అమ్ముతూ రైతులను మోసం చేస్తన్నారని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News