Saturday, April 27, 2024

ఫొటో గ్రాఫర్లకు కృతజ్ఞతలు తెలిపిన అనుష్క శర్మ..

- Advertisement -
- Advertisement -

ముంబై: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి సతీమణి అనుష్క శర్మ ట్విటర్ వేదికగా భారత ఫొటో గ్రాఫర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల విరుష్క దంపతులు సౌతాఫ్రికా పర్యటకు బయలుదేరి వెళ్లేముందు కొంత మంది ఫొటో గ్రాఫర్లు వీరి కుమార్తె వామికా ఫొటోలు తీసేందుకు ప్రయత్నించారు. అయితే వారిని ఫొటోలు తీయొద్దని కోహ్లి దంపతలు కోరారు. వీరి అభ్యర్థనను మన్నించిన ఫొటో గ్రాఫర్లు వామికా ఫొటోలు తీయలేదు. దీంతో ఫొటోగ్రాఫర్లకు కృతజతలు తెలుపుతూ అనుష్క పోస్టు చేశారు.

Anushka Sharma thanks media for not taking her daughter pics

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News