Saturday, April 27, 2024

అనుష్క 48వ చిత్రం ప్రకటించిన యువి క్రియేషన్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ జేజ‌మ్మ అనుష్క శెట్టి మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనుష్క ప్రధాన పాత్రలో యువి క్రియేషన్ సంస్థ క్రేజీ ప్రాజెక్టును రూపొందించేందుకు సిద్ధమైంది. ఆదివారం అనుష్క పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్తమూవీని ప్రకటించారు మూవీ మేకర్స్. అనుష్కకు ఇది 48వ చిత్రం. ఈ సినిమాకు మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను చిత్రయూనిట్ తర్వలో వెల్లడించనున్నారు. కాగా, అనుష్క యువీ నిర్మాణ సంస్థ‌లో ఇప్పటికే ‘మిర్చి’, ‘భాగ‌మ‌తి’ చేసిన విషయం తెలిసిందే.

Anushka Shetty 48th Movie Announced

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News