Saturday, May 4, 2024

ఎపిలో కొత్తగా 135 కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

AP Reports 135 new corona cases in 24 hrs

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 135 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఇదే సమయంలో కరోనాతో మరో ముగ్గురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో ఇప్పటివరకు ఎపిలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 20,76,212కు చేరుకుంది. ఇక, కరోనా వైరస్ బారిన పడి 14,486మంది బాధితులు మరణించారు. ఇప్పటివరకు కరోనా నుంచి 20,60,400మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఎపిలో 1,326 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ పేర్కొంది.

AP Reports 135 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News