Sunday, May 12, 2024

30న వేతనంతో కూడిన సెలవు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నవంబర్ 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రోజున వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని తెలంగాణ కార్మిక శాఖ నిర్ణయం తీసుకుంది. కర్మాగారాలు, దుకాణాలు, పరిశ్రమల్లో పని చేసే సిబ్బందికి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మిక శాఖ ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News