Friday, May 3, 2024

ఎపి, తెలంగాణ ప్రాంత ఐటి చీఫ్ కమిషనర్‌గా అతుల్ ప్రణయ్

- Advertisement -
- Advertisement -

Atul Pranay as Chief Commissioner of IT in TS and AP

 

మన తెలంగాణ/హైదరాబాద్: 1986 బ్యాచ్‌కి చెందిన ఐఆర్‌ఎస్ అధికారి అతుల్ ప్రణయ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంత ఆదాయం పన్ను విభాగం చీఫ్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. దేశవ్యాప్తంగా అసెస్‌మెంట్, టిడిఎస్, అపీల్స్ విభాగాల్లో పని చేయడమే కాకుండా ఆదాయం పన్నుశాఖలో ఇన్వెస్టిగేషన్ విభాగంలో విస్తృతమైన అనుభవం ఆయనకు ఉంది. కీలకమైన కేసుల్లో పలు దాడులు విజయవంతంగా నిర్వహించడం ద్వారా పెద్ద ఎత్తున పన్ను ఎగవేతలను కనుగొనడానికి ఈ దాడులు దోహదపడ్డాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News