Saturday, April 27, 2024

స్మిత్ ఔట్…. ఆసీస్ 216/5

- Advertisement -
- Advertisement -

Australia scored 216 runs for 5 wicktes

 

బ్రిస్బేన్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఆసీస్ 58 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 216 పరుగులతో ఆడుతోంది. ప్రస్తుతం ఆసీస్ 245 పరుగుల ఆధిక్యంలో ఉంది. 31 ఓవర్లలో సిరాజ్ రెండో వికెట్ల తీయడంతో పాటు స్మిత్ ను ఔట్ చేసి ఆసీస్‌ను దెబ్బకొట్టాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లు స్టీవెన్ స్మిత్(55), డేవిడ్ వార్నర్ (48), హరీస్(38), లబుసింగ్(25), మాథ్యూ వాడే(0) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో టిమ్ పెయిన్(03) , కామెరూన్ గ్రీన్(34) బ్యాటింగ్ చేస్తున్నారు. భారత్ బౌలర్లలో సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టగా వాషింగ్‌టన్ సుందర్, శార్థూల్ టాగూర్ చెరో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News