- Advertisement -
అబుదాబి: సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. బెంగళూరు సారధి విరాట్ కోహ్లీ(07) ఔటయ్యాడు. హోల్డర్ బౌలింగ్ లో కోహ్లీ షాట్ కు యత్నించి వికెట్ కీపర్ గోస్వామి చేతికి చిక్కాడు. మూడు ఓవర్లలో బెంగళూరు 15 పరుగులు చేసి 02 వికెట్లను కోల్పోయింది.
- Advertisement -