Sunday, May 5, 2024

మంత్రి కెటిఆర్‌ను కలిసిన బిసి కమిషన్ సభ్యులు

- Advertisement -
- Advertisement -

BC Commission members who met Minister KTR

 

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రగతిభవన్‌లో రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కొత్తగా నియమితులయిన రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ డాక్టర్ కృష్ణ మోహన్ రావు, సభ్యులు ఉపేందర్, నూలి శుభప్రద పటేల్, కె.కిషోర్ గౌడ్‌లు కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ బిసిల సమగ్ర వికాసం నేపథ్యంలో అవిశ్రాంతంగా పని చేయాలని వారికి సూచించారు. కమిషన్‌పై గురుతరమైన బాధ్యత ఉందని ఆ దిశగా కృషి కొనసాగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా నూతన కమిషన్ సభ్యులకు, చైర్మన్‌కు అభినందనలు తెలియజేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News