Saturday, April 27, 2024

72 గంటల్లోగా షాజహాన్ ను అరెస్ట్ చేయాలి: గవర్నర్ డిమాండ్

- Advertisement -
- Advertisement -

సందేశ్ ఖాలీ అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడైన షాజహాన్ షేక్ ను 72 గంటల్లోగా అరెస్ట్ చేయాలని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్ డిమాండ్ చేశారు. లేదంటే తాను స్వయంగా సందేశ్ ఖాలీ సందర్శిస్తానని హెచ్చరించారు.

సందేశ్ ఖాలీలో మహిళలను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ ను అరెస్ట్ చేయాలంటూ హైకోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై గవర్నర్ ఆనందబోస్ మాట్లాడుతూ షాజహాన్ ను 72 గంటల్లోగా అరెస్ట్ చేయకపోతే, తాను సందేశ్ ఖాలీకి వెళ్లి అక్కడినుంచే విధులు నిర్వర్తిస్తానని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News