- Advertisement -
పాట్నా: బీహార్ తొలివిడత ఎన్నికలు పోలింగ్ బుధవారం ప్రారంభమై కొనసాగుతోంది. మధ్యాహ్నం 3గంటల వరకు 46.29 శాతం పోలింగ్ నమోదైంది. బీహార్ లో 243 స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.6 జిల్లాలోని 71 శాసనసభ స్థానాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల బరిలో 1,066 మంది అభ్యర్థులు ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద శానిటైజర్లు, హ్యాండ్ వాష్ లను అధికారులు అందుబాటులో ఉంచారు. ఈ పోలింగ్ సాయంత్రం 6గంటల వరకు కొనసాగనుంది.
Bihar Election 2020 Voting Live Updates
- Advertisement -