Saturday, April 27, 2024

హుజురాబాద్ ఉపఎన్నిక: పదో రౌండ్ లో బిజెపి ఆధిక్యం..

- Advertisement -
- Advertisement -

BJP Leads in 7th round in Huzurabad by poll

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. పదో రౌండ్ లో బిజెపి అధిక్యం సాధించింది. పదో  రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి బిజెపి 526 ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో నిలిచింది. ఈ రౌండ్ లో బిజెపికి 4,295 ఓట్లు, టిఆర్ఎస్ కు 3,709 ఓట్లు వచ్చాయి. దీంతో పది రౌండ్లతో కలిపి బిజెపికి 44,707 ఓట్లు, టిఆర్ఎస్ కు 39,016, కాంగ్రెస్ కు 1,175 ఓట్లు వచ్చాయి. పది రౌండ్ల తర్వాత బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ 5,691 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

BJP Leads in 10th round in Huzurabad by poll

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News