- Advertisement -
మహేశ్వరం : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని మ్యాక్ ప్రాజెక్టు లో తొలిసారిగా కెనడియన్ కలపతో నిర్మితమవుతున్న విల్లాను కెనడా వాణిజ్య మంత్రి ఆండ్రు స్మిత్ తో కలిసి చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి ప్రారంబించారు. బిటిఆర్ గ్రీన్ లో కెనడియన్ కలపతో విల్లాను నిర్మిస్తున్నారు.
- Advertisement -