Thursday, May 9, 2024

బైకును ఢీకొన్న కారు: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

car collided with bike in Yacharam

యాచారం: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గడ్డమల్లయ్యగూడెం వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన కారు బైకును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడిని నల్లగొండ జిల్లా శివన్నగూడెం వాసిగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News