Monday, April 29, 2024

సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్‌ను కలిసిన చింతా ప్రభాకర్

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: సంగారెడ్డి అసెంబ్లీ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ అన్నారు. మంగళవారం సంగారెడ్డిలో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంగారెడ్డి నియోజకవర్గంలోని పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

కుల సంఘాల జిల్లా ఆత్మగౌరవ భవనాలకు స్థలం కేటాయించాలని చింతా ప్రభాకర్‌తో కలిసి కలుసంఘాల నాయకులు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సిడిసి చైర్మన్ విజేందర్‌రెడ్డి, నాయకులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News