Friday, May 3, 2024

చిరు దోశెలు చేసి…. కెటిఆర్, రజనీ కాంత్ కు ఛాలెంజ్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: బి ది రియల్ మ్యాన్ ఛాలెంజ్‌లో భాగంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దోశెలు వేసి తన తల్లి అంజనా దేవికి వడ్డించారు. తారక్ విసిరిన బి ది రియల్ మ్యాన్ ఛాలెంజ్‌ను స్వీకరించి తన ఇంటిని చిరు శుభ్రం చేశాడు. అంతేకాకుండా బి ది రియల్ మ్యాన్ ఛాలెంజ్‌ను మంత్రి కెటిఆర్, తన మిత్రుడు రజనీకాంత్‌కు విసిరారు. చిరంజీవి దోశ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఇంట్లో ఉండే మహిళలకు సాయం చేసేందుకు ప్రముఖులు బి ది రియల్ మ్యాన్ ఛాలెంజ్ విసురుకుంటున్నారు. రాజమౌళి ఛాలెంజ్ ను స్వీకరించిన ఎన్ టిఆర్ చిరంజీవి సవాలు విసిరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News