Friday, April 26, 2024

పట్టణ ప్రగతితో పట్టణాల్లో మార్పులు రావాలి: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

Errabelli

 

వరంగల్ రూరల్: పల్లె ప్రగతితో గ్రామాలు బాగుపడ్డాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. పరకాలలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. పట్టణ ప్రగతితో పట్టణాల్లో మార్పులు రావాలని కోరారు. ఎవరి ఇంటి ముందు చెత్త ఉంటే ఆ కుటుంబ సభ్యులదే బాధ్యత అని తెలియజేశారు. ఓపెన్ ప్లాట్‌లో చెత్త వేసే వారికి, యజమానికి ఐదు వేల రూపాయల జరిమానా వేయండని డిమాండ్ చేశారు. పని చేయని కౌన్సిలర్లపై చర్యలు తప్పవని ప్రజలతో ఎన్నికైన వారు బాధ్యతాయుతంగా ఉండాలని ఎర్రబెల్లి సూచించారు. ఈ కార్యక్రమంలో చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ హరిత పాల్గొన్నారు.

 

Cities Change with Pattana Paragati says Errabelli
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News