Wednesday, May 1, 2024

వచ్చే పార్లమెంట్ భేటీలో వర్గీకరణ బిల్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ రోడ్ షోలో మహారాష్ట్ర డిప్యూటీ సిఎం ఫడ్నవీస్

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధ్ది బిజెపితో సాధ్యమని, ఈ ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీని గెలిపించాలని మ హారాష్ట్ర డిప్యూటీ సిఎం దేవేంద్ర  ఫడ్నవీస్ కోరారు. మంగళవారం ముషీరాబాద్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దళితుల అభివృద్దికి , సంక్షేమ కోసం పాటు పడాల్సిన అవసరం నేటి పాలకులకు ఉందన్నారు. ప్రధాని మోడీ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాడని, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెడతారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఈసారి జరిగే ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపిస్తే బిసి ముఖ్యమంత్రిని చేస్తామన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News