- Advertisement -
హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ప్రమాదవశాత్తు జారిపడి ఆరుగురు మృతి చెందిన దుర్ఘటన పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సాన్నం చేయడానికని నదిలో దిగి దుదృష్టవశాత్తు మృత్యువాత పడడం కలచివేసిందని సిఎం విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
CM KCR Condoles to Sriram Sagar Project deaths
- Advertisement -