- Advertisement -
హైదరాబాద్: త్వరలో నగరంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను టిఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కెసిఆర్, మేయర్లు, మున్సిపల్ కార్పొరేషన్లు పరిధి ఎంఎల్ఎలతో గురువారం ప్రగతి భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ ప్రజాప్రతినిధులు, ఎంఎల్ఎ అక్బరుద్దీన్ ఒవైసి పాల్గొన్నారు. రెవెన్యూ చట్టం అమలు, జీవో 58, 59 ధరణిపోర్టల్, వ్యవసాయేతర ఆస్తుల ఆన్ లైన్ క్రమబద్ధీకరణపై ఈభేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం.
CM KCR review meeting with mayors And MLAs
- Advertisement -